Logo

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ప్రైవేట్ వోల్వో బస్సు లో అగ్ని ప్రమాదం . ఇరవై మందికి పైగా నిండు ప్రాణాలు ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి .