
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లో అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ సబ్జెక్టుకు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఏ విధంగా అకౌంట్స్ చేస్తారో అకౌంటింగ్ లెక్కలు ఏ విధంగా ఆడిటింగ్ చేస్తారో ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఒకేషనల్ కోర్సులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని భవిష్యత్తులో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా ఉపయోగపడుతుందని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయపాల్ రెడ్డి లెక్చరర్స్ క్రాంతి కృష్ణ, రామ్ చందర్ మరియు ఐటిసి ఏజెన్సీ మేనేజ్మెంట్ అయినటువంటి సురేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు