

పయనించే సూర్యుడుD.1.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రీ బ్యాంక్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఈ బ్యాంకు 83 వ బ్రాంచ్ ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని అన్నారు..ప్రజల విశ్వాశాన్ని చూరగోని ఈ బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ సందర్బంగా యాజమాన్యం కు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజలు బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.