Logo

గొల్లపల్లి, దూపాడు లో పొలం పిలుస్తుందిపయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 త్రిపురాంతకం మండలంమండలంలోనిగొల్లపల్లి, దూపాడు గ్రామాలలోని గ్రామ రైతు సేవా కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలిసి సాగు చేస్తున్న మిరప, వరి పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అనంతరం రైతు సేవ కేంద్రం వద్ద గ్రామసభ నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. నీరజ మాట్లాడుతూ