పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్:- చేగుంట బ్రిలియంట్ స్కూల్ లో గణతంత్ర దినోత్సవ76 రోజు నిర్వహించారు ఈసందర్భంగా విద్యార్థులకు పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది మరియు ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది . గెలుపొందిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్ ఉపాధ్యాయులు హరీష్ సార్ రాజు సార్ గెలుపొందిన పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మరియు స్కూలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు తల్లిదండ్రులు గెలుపొందిన పిల్లలను చూసి ఆటపాటలతో ఫోన్లో తన పిల్లలను చితికరించుకున్నారు ఇలాంటి బహుమతులు గెలవాలని తల్లితండ్రులు ఆనందపడ్డారు