పయనించే సూర్యుడు; మే21: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పలు గ్రామాలలో బుధవారం వాజేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గుడివాడ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నూతన గ్రామ కమిటీలను, మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ పరిశీలకులు వట్టం నారాయణ రావు మరియు పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి చలపతిరావు, మరియు ములుగు జిల్లా ఇంచార్జ్ యానాల అనంతరెడ్డి సమక్షంలో,వాజేడు మండల టిడిపి అధ్యక్షులు గుడివాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బద్దెల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి దని శెట్టి ఆంజనేయులు కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చు శ్రీనివాస్,తోట దక్షణమూర్తి, లోటపేటల శ్రీనివాస్. కార్యదర్శులు ఎట్టి చందర్రావు. అనుముల మల్లికార్జున రావు. జెట్ల సంతోష్. కోశాధికారి తుమ్మ జగన్ వచ్చిన వారిలో వీరిని ఏన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ గణేష్. అనుముల నారాయణ. మొలకల కిచ్చాలు. బచ్చు రాజు. తుమ్మ నాగేశ్వరావు. పర్వతాల సమ్మయ్య. డి ఆంజనేయులు బి రమేష్. మేక వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.