ఈ రోజు గురువారం రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర నిజామాబాద్ చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ స్వాగతం పలికి రాజీవ్ గాంధీ కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,గాజుల సుజాత,మలైకా ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయి కిరణ్,శివ,అపర్ణ,మహమ్మద్ అసద్,పుప్పాల విజయ, ఉల్లెంగ నాగరాజు,ముశ్షు పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు