
సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూలమాలలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అనిల్ మరియు డాక్టర్ ముత్యం రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాము, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు భామిని సాయినాథ్ , స్వామి, సాయినాథ్, విట్టల్, దత్తు, చక్రపాణి, పోశెట్టి, భోజన్న, రవి పటేల్, యూత్ సభ్యులు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.
