పయనించే సూర్యుడు జూలై 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 900 ఇల్లు మంజూరు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మండల కేంద్రమైన చేజర్ల మండల భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో హౌసింగ్ . రెవెన్యూ అధికారులు కలిసి కుట్ర పన్నుతున్నారు. చేజర్ల మండలంలో పక్కా గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న అందరూ మోడీ మంజూరు చేసిన ఇల్లు మాకు వస్తాయని ఆశిస్తున్నారు అధికారులు నిర్లక్ష్యం వలన ఇల్లు లేని ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు పొజిషన్ ఇవ్వని 600 మందికి లబ్ధిదారులకు అధికారులు పొజిషన్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదు ఎండార్స్ పెయింట్ ఇవ్వాల్సినదగా డిమాండ్ చేస్తున్నాము ఎండార్స్ ఇచ్చిన తర్వాత లబ్ధిదారులు ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుని జిల్లా ఉన్నత అధికారులు దృష్టికి తీసుకుపోయి ఇల్లు మంజూరు చేసుకొనుటకు ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కుంకు బాలయ్య నాయుడు మాట్లాడుతూ రెవెన్యూ అధికారి ఆర్డిఓ . జిల్లా కలెక్టర్ దగ్గరకు మీరు పోతే మీకు నేను ఎలాంటి పని చేయను మీరు అర్జీ ఇచ్చినా అర్జీ నాకే వస్తుంది అని చెప్పి చెప్పి వారిని బెదిరించటము ఇది ప్రజాస్వామ్యమునకు సిగ్గుచేటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే కొందరు స్వార్ధపర అధికారులు ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయము జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి ఇలాంటి మాటలు మరొకసారి రెవెన్యూ అధికారి అనకొండ చేయాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు తెల్లపాటి వెంకట రామానాయుడు విఎంసి జగ్గారెడ్డి . బిజెపి మండల ఉపాధ్యక్షులు కుండా కోటేశ్వర్ రెడ్డి . రాయల వెంకటయ్య . మండల కార్యదర్శి కోర్సు పెంచలయ్య బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు నలబోలు మహేషు బిజెపి ఉపాధ్యక్షులు లాలి వెంకటయ్య బిజెపి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కప్పల పెంచలయ్య బిజెపి దళిత మోర్చా నాయకులు నేలటూరి జయరామయ్య రవి మండల సంఘం ఆర్ఎస్ఎస్ నాయకులు కూరపాటి కృష్ణారెడ్డి. బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విషయము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నాయకుడు . డాక్టర్ పార్థసారథి కి తెలియజేయుచున్నాము ఈ విషయము జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు