{పయనించే సూర్యుడు } {అక్టోబర్23}మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపల గ్రామ సమీపంలో గల అనాకులం గోకులం గోశాలలో నేడు గోపాష్టమి సందర్భంగా నిర్వహించిన గోపూజ కు హాజరైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రఖండ నిర్వాహకులకు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గోశాల నిర్వహిస్తూ గోపూజలు చేస్తున్న రఘుప్రసన్న భట్ కు వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు.