Logo

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు త్యాగాలు మరువలేనివి, వారు ఉన్న ఊర్లను ఉన్న ఫలంగా విడిచిపెట్టి ఈరోజు పునరావాస కాలనీలకు వెళ్లేందుకు సిద్ధమవడం నిజంగా రాష్ట్ర రైతాంగం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వారి పట్ల లేకపోవడం శోచనీయం