//పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 8//మక్తల్ :నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వర్.గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాల లో నేడు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.