
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
పట్టించుకొని అధికారులు
ప్రభుత్వ సొమ్మును లక్ష్యాల్లో కాజేస్తున్న దుండగులు
బాసర్ మండలంలో బిద్రెల్లి గ్రామ పరిధిలో గల చెరువులో నుండి అధిక మొత్తంలో నల్ల మట్టి తోడేస్తూ ప్రభుత్వ సొమ్మును లక్ష్యాల్లో సొమ్ము కాజేస్తున్నారు దాదాపుగా పది జీసీబీలు , 15 టిప్పర్లు ,ఇరవై ట్రాక్టర్లు పెట్టి ,భారీ మొత్తంలో దందా నడిపిస్తున్నారు ,గత కొన్ని రోజుల నుండి నడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరి అధికారులు పట్టించుకోకపోతే దోపిడిదారులను ప్రభుత్వ సొమ్మును కాపాడేది ఎవరు , ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని తగు చర్యలు తీసుకోవాలి.
