పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సి ఎం ఆర్ ఎఫ్ మంజూరు చేయించడం జరిగింది ఇట్టి చెక్కును శుక్రవారం రోజున బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడoతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సునీల్ అన్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ , మైనారిటీ అధ్యక్షులు జావీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ మండల యూత్ అధ్యక్షులు అరవింద్, ఉపాధ్యక్షులు విక్కీ, యూనిస్, శ్రీనివాస్, సతీష్, వినేష్ ,నిజ్జు, సంతోష్,తేజ, నవీన్, సాయన్న,సయ్యద్ రియాజ్, నగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాశెట్టి కొత్తూరు సాగర్ 60000, కాల నర్సు 60000, బాశెట్టి సాయి రిషి 48000, పడిదే అశోక్ 34000, యాస్మిన్ ఫాతిమా 32000, మండి మమత 28000, ఆరేపల్లి ఆశమ్మ 27000, తెడ్డు లక్ష్మీ 22500, బూరుగు బోజేందర్ 22000, లోచారం కావ్య 20000, నల్ల సాయమ్మ 19000, జక్క లక్ష్మీ 18000, అవుట్ల ముతేన్న 16000, ఉప్పు కృష్ణ 13500, ఒరగంటి సంజీవ్ 12000, జంగాడి గంగమణి 12000. శుక్రవారం రోజున గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రజా లింకు ఇవ్వడం జరిగింది. ఇసుకకు రజనీకాంత్ రెడ్డి బాల్కొండ పట్టణ సంజీవ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సంతోష్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ యూనిస్ ముకుంద రా శీను గోపు ఉష అన్న మేక సంతోష్ డోన్ పాల్ సాయన్న విక్కీ దినేష్ పద్మారావు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు