
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పిలుపుమేరకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్న కూడా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతుబంధు లేదు రైతు భరోసా లేదు రైతు బీమా లేదు వృద్ధాప్త వితంతువులకి వికలాంగులకి దివ్యాంగులకి ఇప్పటివరకు మీరు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు లేవు నిరుద్యోగ భృతి లేదు తులం బంగారం లేదు వరి పైన 500 బోనస్ లేదు ఇలా చూసుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణ ప్రజల మరియు రైతుల రక్తాన్ని తాగుతున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని రాబోయే ఎలక్షన్లో గద్దెను దించి మన రైతుల కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కట్టం కట్టి రైతే రాజు అనే నినాదంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి టౌన్ అధ్యక్షులు రావుల రాము , నిర్మల్ జిల్లా సెక్రెటరీ తాడేవారు సాయినాథ్ , జిల్లా ఉపాధ్యక్షులు గాలి రవి , కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్ , చింతపండు మహేష్ , కౌన్సిలర్ డి.శ్రీకాంత్ , కౌన్సిలర్ చర్ల సుభాష్ , కౌన్సిలర్ అల్లెం దిలీప్ ,తోట రాజు, హనుమడ్లు గాడి సురేష్ ,కార్తీక్ కిసాన్ మోర్చా అధ్యక్షులు నడిమిశెట్టి గంగాధర్ వీరందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగినది.