పయనించే సూర్యుడు జూన్ 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
యాదవ్ ఎంప్లాయ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కారలు కార్యక్రమము లో భాగంగా చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్థి ఉడత అనూష కి 594 మార్కులు వచ్చిన సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారలు అవార్డ్ బహుమతి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లుంబిని విశ్వవిద్యాలయం యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు