పయనించే సూర్యుడు: జూన్ 22
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని సత్యసాయి మందిరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బి.కొండయ్య , నియోజకవర్గ కన్వీనర్ కర్నిస్వామి , బలరాం రెడ్డి , కల్లూరు నాగప్ప , దేవరింటి నరసింహారెడ్డి , మల్లికార్జున , రాజశేఖర్ రెడ్డి , ప్రతాప్ రెడ్డి , కావలి వెంకటేష్ , ఆంజనేయులు ,రేణుక నరసింహ , నరేందర్ . శివరాం విద్య సాగర్ ,కుర్వ లింగం బ్యాటరీ రాజు,అశోక్ , యోగా గురువులు నాగేందర్ , చేన్న బసప్ప , హనుమంతు , రామస్వామి తదితరులు పాల్గొన్నారు.