పయనించే సూర్యుడు జూన్ 24 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహరం కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం సీజన్ ఫ్రారంభం అవ్వడంతో టేకులపల్లి మార్కెట్ యార్డ్ మొక్కలు నాటి భవిష్యత్ అవసరాల నిమిత్తం నిర్మించ బోయే,నూతన యార్డ్ స్ధలాన్ని పరిశీలించిన ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు,నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్,ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల పార్టీ అధ్యక్షులు భుక్యా దేవా నాయక్, నాగేశ్వరావు,మార్కెట్ కమిటి సెక్రెటరి, ఈ నరేష్ కుమార్ గ్రేడ్ 3 కార్యదర్శి, సూపర్వైజర్ ఎన్ శ్రీనివాసరావు,సిబ్బంది రంజిత్,లక్ష్మయ్య,కార్తీక్,రమేష్,మోహనరావు,హరిక్రిష్ణ,మధు తదితరులు పాల్గోన్నారు.