
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపెల్లి :కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుబంధు టైం టు టైం ఇచ్చేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినారు యాసింగ్ టైం అయిపోతున్న రైతు భరోసా ఇవ్వట్లేదు వెంటనే రైతులకు రైతుబంధు ఇవ్వాలని టేకులపల్లి బి ఆర్. స్ మండల పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేసారు