
పయనించే సూర్యుడుD.28.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్.రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా తమా గమ్య స్టానానీ చేరుకునేలా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్లు, ప్రధాన రహదారులు మరియు రద్దీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తు ప్రయాణికుల రద్దీని ధృస్టా పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు.రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ టీజీఎస్ఆర్టీసీ అధికారులు, JBS నుండి స్వస్థలాలకు వెల్లెలా సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు.ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రయాణికుల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులను ఎర్పాటు చెసినట్టు తెలిపారు.