
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండల చుట్టుపక్కల గ్రామాల్లో
2025-26 గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని 14 గ్రామాలలో గల 40 చెరువులలో మొత్తం 10,00000 పదిలక్షల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమం లో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, వేల్పూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, ఫిషర్ మ్యాన్ ఫీల్డ్ ఆఫీసర్ నగేష్,పంచాయతీ సెక్రటరీ వినోద్,డైరెక్ట్ నరేందర్, రాజేందర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమణ, రాజేందర్ జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్ యూత్ మండల్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సినియర్ నాయకులు వేల్పూర్ రేవంత్ రెడ్డి, హరికిషన్, వేల్పూర్ ఫిషర్ మ్యాన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు పాల్గొన్నారు
