పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం లోని శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ భాగంగా శాంతినగర్& ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో గల అంగన్వాడి కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరిగినది శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు జరిపినారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలని తల్లిలకు అవగాహన కలిగించినారు ఈ యొక్కకార్యక్రమానికి సిడిపిఓ కేఎం తారసూపర్వైజర్ నిర్మల అంగన్వాడి టీచర్ కమల ఆయా సరస్వతి పిల్లల తల్లులు గ్రామ పెద్దలు తదితరులు హాజరైనారు