పయనించే సూర్యుడు రిపోర్టర్ బోయ కిష్టన్న…జోగులాంబ గద్వాల జిల్లాలో మల్లకల్ మండలం శ్రీ శ్రీ శ్రీ మల్దకల్ తిమ్మప్ప స్వామి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండిని శుక్రవారం తారీకు 17 జనవరి నా లెక్కించడం ఉండి ఆదాయం రూ. 25, 62, 300 లభించిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్ర రెడ్డి తెలిపారు గత ఏడాదిలో రూ. 24.07.139 కాగా ఈ ఏడాది అధికంగా రూ. 1.55. 171 ఆదాయం లభించినట్లు తెలిపారు అలాగే చింతల ముని దేవాలయం ఉండి లెక్కించగా రూ. 1.32. 406 రాగా గత ఏడాదికి రూ. 1.08. 406 తో ఈసారి రూ. 23. 556 ఆదాయం లభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో జరగగా పలువురు SVS శివ భక్తులు పాల్గొని లెక్కించారు స్వామివారి లడ్డు ప్రసాదము క్యాలెండర్ వస్త్రము… సేవకులకు ఇవ్వడం జరిగింది