పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ గూడ్స్ రోడ్ లోని ఈనాడు ఆఫీస్ దగ్గర గల శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు జిల్ల జీత్ రావు, జిల్ల బాబురావు, జిల్ల వెంకటేష్, జిల్ల సంజీవ్, జిల్ల గోపాల్, జిల్ల మధు ల ఆహ్వానం మేరకు శ్రీ నల్ల పోచమ్మ, శ్రీ ఎల్లమ్మ, శ్రీ బంగారు మైసమ్మ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ ఉప్పలమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ వారితో పాటు పాత్రికేయ మిత్రులు ఇప్ప రాకేష్, దాడే వెంకట్, ముని, గొర్లి శంకర్ రావు, కే మోహన్ రావు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద్ తీసుకొని అన్న ప్రసాదం స్వీకరించి ఆ అమ్మవార్ల కృపకు పాత్రులు అయినారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు