పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 20.
అల్లూరి సీతారామ జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం,దేవారం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఆదివాసీ గిరిజన రైతులకు సబ్సిడీ ద్వారా వరి విత్తనాలు పంపిణీ చేయటం జరిగిందని దేవారం గ్రామ పంచాయితీ సర్పంచ్ తుర్రం రమా దేవీ తెలిపారు.ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో శరభ వరం,దేవారం ఎంపిటిసి సభ్యులు, వైఎస్ఆర్సీపీ యూత్ కన్వీనర్ తుర్రం జగదీష్ దొర,టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు ముండ్రు మధుసూధన్ రావు,ఇందుకూరు పేట సొసైటి మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర,వార్డ్ నెంబరు కలుం వెంకన్న దొర,తెల్లం కామన్న దొర,తిక్కిశెట్టి సత్య నారాయణ,కొమరం వెంకట రమణ,షేక్ సత్తార్,కారం గోపి,తుర్రం భీముడు,తుర్రం రామ స్వామి దొర,చవలం శివ దొర,కొమరం రామకృష్ణ దొర,మడకం మోహన్ రావు దొర,తుర్రం నర్సయ్యమ్మ,కారం సత్య నారాయణ దొర,ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మొదలైన వారు పాల్గొన్నారు.