పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 25
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ పరిధిలో ప్రతి గ్రామం లో గ్రామస్తులకు ఈ రోజు చట్టిలో సబ్సిడీ విత్తనాలు సర్పంచ్ కాకా అరుణ కుమారి చేతులు మీదుగా రైతులకు అందచేశారు. అదేవిదంగా గ్రామాల సబ్సిడీ విత్తనాలు తీసుకోవాలి ఆమె తెలియజేసారు ఈ కార్యక్రమం చిడుమూరు ఇంచార్జి కొండ్ల రవితేజ రెడ్డి, రైతులు కుంజా బాలకృష్ణ, సోయం రాజు, పైదా తమ్మయ్య, పైదా మహేష్,పద్దం శేఖర్, పైదా శేషు తదితరులు పాల్గొన్నారు.