( పయనించే సూర్యుడు జూన్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్ నగర్ లోని తన కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కులను అందచేశారు.షాద్ నగర్ లోని నందిగామ మండలనికి చెందిన వాస సుదర్శన్, జంగయ్య,పెద్దకుర్వ జంగయ్య, దివిటి అంజయ్య ,ఫరూకనగర్ మండలనికి చెందిన బి రాధిక,డి శివరాములు, యండి గులాం, గోసుల శశిరేఖ,కొందుర్గు చౌదరిగూడ మండలానికి చెందిన రాజు రాపోలే,సి శ్రీకాంత్,పంభాల రవీందర్, కేశంపేట మండలానికి చెందిన గోసిక చెంద్రయ్య,చాకలి పార్వతమ,కుమ్మరి అంత్తయ్య ,రాజమౌని అంజమ్మ, నర్వ మండలం కే. జయలక్ష్మి,వెంకట్రాములు గౌడ్,మరికల్ మండలానికి చెందిన పారిజాత ,బల్మూర్ మండలానికి చెందిన జి. భాస్కర్,బి. ఆంజనేయులు ,ఎ. రాజేశ్వరి,ప్రశాంత్ రెడ్డి ,దోమ మండలానికి చెందిన డి అంజిలమ్మ అందరికి సీఎంఆర్ఎప్ చెక్కులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అందచేశారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కొండారెడ్డి పల్లి సర్పంచ్ శేఖర్ పంతులు,తొమిది రేకుల సర్పంచ్ సావిత్రి బాల్ రాజ్ గౌడ్, కౌన్సిలర్ అడ్డు అజాజ్,మోత్కూలగూడ సర్పంచ్ నర్సిములు,ఏదిర ఎంపిటిసి సత్య ప్రమోద్,ఏదిర విలెజ్ ప్రెసిడెంట్ రాము, సుధీర్,దివిటి నర్సిములు,గుట్ట రాజు తదితరులు పాల్గొన్నారు