సీఎంఆర్ఎఫ్ చెక్కులను షాద్ నగర్ లోని తన కార్యాలయంలో లబ్ది దారులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అందచేశారు.షాద్ నగర్ లోని నందిగామ మండలనికి సబ్జ పద్మమ్మ,వాల్కె రమేష్,కొత్తూరు మండలనికి చెందిన యండి ఖాదర్, ఫరూకనగర్ మండలనికి చెందిన సయ్యద్ రసూల్,శ్రీనివాస్ గూడెం ప్రవీణ్,జంగయ్య సింగప్ప,పాత్లావత్ నీల, కొందుర్గు చౌదరిగూడ మండలానికి చెందిన బి చెన్నయ్య, డబ్బు మల్లేష్, బుట్ట రాము, మూడవత్ బామిని,నర్వ మండలానికి చెందిన చిన్న కాశిమ్, వెంకట్రాములు గౌడ్,మరికల్ మండలానికి చెందిన పి. రంగన్న,జనార్దన్ రెడ్డి లకు సీఎంఆర్ఎప్ చెక్కులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అందచేశారు,ఈ కార్యక్రమం లో ఫరుక్ నగర్ మాజీ వైస్ ఎంపిపి మాచారం మౌనిక హరిక్రిష్ణ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ,పాపిరెడ్డి గూడ మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,జిల్లేడు మాజీ సర్పంచ్ బాబురావు,మహాదేవపూర్ రవీందర్ రెడ్డి,అప్పా రెడ్డి గూడ మాజీ సర్పంచ్ జెకే నర్సిములు,అడ్డు అజాజ్,దర్గా రామచంద్రయ్య, మాజీ సర్పంచ్ జనార్ధన్ గౌడ్,మాజీ సర్పంచ్ వెంకటేష్,దర్గా రామచంద్రయ్య,మాజీ డిప్యూటీ సర్పంచ్ నర్సింలు గౌడ్,దత్తయి పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,మాజీ లైబ్రరీ వైస్ చైర్మన్ అందే మహేశ్వర్,రవీందర్ గౌడ్, శేఖర్, రమేష్ నాయక్ ,రవి, హరినాయక్ ,నర్సింలు ,శ్రీశైలం నవీన్ పటేల్ ,డబ్బు శ్రీను, చంద్రయ్యా,బి. చెన్నయ్య, పెరుమాళ్ రెడ్డి, బుట్ట బాలరాజు. ఉప్పర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.