పయనించే సూర్యుడు ఆగస్టు 25 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మాంచెరిల్ పట్టణంలోని సీఎస్ఐ
ఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది పాస్టర్ డిసిసి చైర్మన్ రెవ వి శామ్యూల్ మరియు రెవ శోకో జాషువా సంఘ కాపరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన కమిటీ లుగా మనోహర్ పసాద్ మేరీ జ్ఞాను కుమార్ జేసుదాస్ అనిల్ కుమార్ లు ఎన్నుకున్నట్లు పాస్టర్ తెలిపారు. అంతకు ముందు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ రెవ వి శామ్యూల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరినే దేవుని సేవల్లో ముందు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ రెవ అశోక్ రెవ జెర్మియా రెవ శ్రీకాంత్ రెవ. జాషువా రెవ ఏసుదాస్ రెవ స్టానిర్ ఎలక్షన్ అధికారి డొలకల డేవిడ్ తోపాటు వివిధ చర్చ్ పాస్టర్లు సంఘ సభ్యులు పాల్గొన్నార