పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
భీమ్ గల్ మండలం లోని 27 గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తగు చర్యలు తీసుకొని అంటూ రోగాలు నివారణకు కృషి చేయాలనీ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు..భీమ్ గల్ మండల పరిషత్ కార్యలయంలో పంచాయతీ కార్యదర్శులు, లు, ఆశ కార్యకర్తలు, ఐకెపి తో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది…గ్రామం లో పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని, అంటి లార్వా స్ప్రే, ఫోగింగ్ చేయాలనీ,ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే నిర్వహించాలని కోరడం జరిగింది..డెంగీ జ్వరాలు ప్రభలకుండా ఇంట్లో, పరసరాల్లో నిలువ ఉన్న నీటి నీ ఎప్పటికి అప్పుడు తొలగించాలని, డెంగ్యూ జ్వరం పరీక్ష యంత్రం సెంటర్ మరియు లలో అందుబాటులో ఉన్నాదని ప్రజలు వినయోగించు కోవాలని కోరారు..
కార్యక్రమం ల డి ఎల్ పి ఓ శివ కృష్ణ,మెడికల్ ఆఫీసర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శారద, ఎంపీవో శివచరణ్, ఆరోగ్య సిబ్బంది, కార్యదర్శుల ఐకెపి ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు