
పయనించే సూర్యుడు డిసెంబర్ 17(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
పాట్నా ఎల్ఐసి లో పనిచేస్తున్న దీపక్ కుమార్ మానవిళి భవాని భవిష్యత్తు మనుగడ శ్రేయస్సు కు ' సేవ్ ఏర్త్ సేవ్ వార్యమన్ ' నివాదం తో చేపట్టిన ఆల్ ఇండియా సైకిల్ యాత్ర సూళ్లూరుపేటకు చేరుకుంది కాలుష్యాన్ని తగ్గించడం శక్తిని ఆదా చేయటం స్థిరమైన వినియోగం చెట్లను నాటడం వంటి చర్యల ద్వారా మన గ్రహO జీవనా ధార వనరులు గాలి నీరు అడవులు జీవ వైవిధ్య0 రక్షించవచ్చని ఆయన అన్నారు ఇది భూమి మానవాళి భవిష్యత్త మనుగడ శ్రేయస్సుకు హమి ఇస్తుందన్నారు పాట్నా నుంచి శ్రీలంక వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు ఆయన సూళ్లూరుపేట వచ్చిన సందర్భంగా స్కూలు విద్యార్థులు కాలేజీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించి తిరిగి ప్రయాణమై వెళ్లారు
