బిక్షలో పాల్గొన్న హనుమాన్ స్వాములు..
రుద్రూర్, మార్చ్ 10 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని మల్లయ్య గుట్ట వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిక్ష దాత రమణ గౌడ్ హనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు.