
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుంటాల మండలం ఓలా గ్రామంలో రేపు అనగా తేదీ 22-02-2026 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఓలా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హిందూ టైగర్ గోశామహల్ శాసన సభ్యులు టి రాజాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.. కావున ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజక వర్గ హిందూబందువులు, ధర్మరక్షకులు, అబిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను.