
( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మ) – షాద్నగర్ నూతన కమిటీ ఏర్పాటు షాద్ నగర్ పట్టణానికి చందిన 46 ప్రైవేట్ స్కూల్స్ గాను నిన్న సాయత్రం జరిగిన సమావేశం లో మానేజ్మెంట్ అండ్ ప్రిన్సిపాల్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎన్ కె రాజేంద్ర ప్రసాద్ మరియు డివిఎన్ స్వామి (రాష్ట్ర సలహాదారు, ట్రస్మ తెలంగాణ రాష్ట్రం) సమక్షంలో, కొత్త ట్రస్మ షాద్నగర్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
కొత్తగా ఎన్నికైన ట్రస్మా షాద్నగర్ కమిటీ: