
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
కేరళ హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటన...24 నవంబర్ 2025 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా ఐదు వేల మందికి మాత్రమే అనుమతిదర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరిపాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదుస్పాట్ బుకింగ్ కోటా రోజుకు ఐదు వేల కోటా పూర్తయితే బుకింగ్ లేదుస్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్, వండిపెరియార్–సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్నీలక్కల్లో కోటా ముందే ముగిసే అవకాశం – యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచన....శబరిమలకు బయలుదేరే ముందు పాస్ తమ వద్ద ఉందని యాత్రికులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి...నీలక్కల్, పంపా, సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి....శబరిమల హెల్ప్లైన్: 14432ఇతర రాష్ట్రాల నుంచి శబరిమల వచ్చే భక్తులకు హెల్ప్ లైన్ నంబర్... 04735-14432 ... భక్తులు ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని వాడుకోవాలని సూచించారు
