
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 14 అల్లూరి సీతారామరాజు జిల్లా
కూనవరం మండలం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ వైస్ చైర్మన్ ఉయిక రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదివాసులకు వ్యతిరేకంగా ఎన్నో తీర్పులిచ్చింది అలా అని ఆదివాసులంతా చెప్పులతో దాడి చేసి ఉంటే దేశంలో ఉన్న కోర్టు అన్ని ఆదివాసుల కాళ్లు చెప్పులతో నిండి ఉండేవి. అక్టోబరు 6 2025 నా దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి అనే న్యాయమూర్తి పై కేసు విచారణ సమయంలో ఆర్ఎస్ఎస్ కు చెందిన హిందూ మతోన్మాది నాథూరామ్ గాడ్సే రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్న తీవ్రవాది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై విచారణ సమయంలో కాలి బూటు తో న్యాయమూర్తి పై దాడి చేయడం జరిగింది ఇలా భారత దళితులపై దాడి చేయడానికి ఆదివాసి సమాజం పూర్తిగా ఖండిస్తుంది ఇటువంటి తీవ్రవాదులకు ఉరిశిక్ష విధించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.