PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజ మరియు పల్లకి సేవ

జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ప్రతినిధిభక్తులకు మనవి శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా ఎనిమిది గంటల నుండి ఆలయం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు మరియు అమ్మవారి అలంకరణ, పులిహార ప్రసాద వితరణ చేయడం జరుగును. సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలతో నిర్వహించడం జరుగును. యావన్మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,షాద్ నగర్,రాజేంద్రనగర్ నియోజక వర్గానికి చెందిన ముఖ్య నేతలు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు. శంషాబాద్ లోని లిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం శంషాబాద్ లో మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 27మక్తల్ } గురువారం ఉదయం పది గంటలకు మంతన్ గోడ గ్రామం మక్తల్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో మంతన్ గోడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గా .జి కావేరి అడిషనల్ కలెక్టర్ గా .డి అనూష డిఈఓ గా .కే జ్యోతి డిప్యుటీ డిఈఓ గా .సి శిరీష ఏంఈఓ గా .కే నరేష్ ప్రధాన ఉపాధ్యాయులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం గ్రామంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డీ.ఎం.ఎఫ్.టి నిధులు 6 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం,ఎస్డీఎఫ్ నిధులు 32 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్,ఫరూఖ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రాచలం నుండి 151 రూపాయలకే భక్తుడి ఇంటికి కార్గో ద్వారా సీతా రాముల వారి కళ్యాణ తలంబ్రాలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ భక్తుల ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో భక్తులు “భద్రాచలంలో తేదీ 27.03.2026 శ్రీరామ నవమి పండగ రోజు జరిగే శ్రీ సీతా రాములవారి కల్యాణానికి” వెళ్ళలేని భక్తులకు కేవలం రూ.151/- కి ఈ “శ్రీ

Scroll to Top