PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

ఖానాపురం మండల కేంద్రానికి చెందిన గడ్డమీది సారంగం గుండెపోటుతో మృతి నివాళ్ళు అర్పించిన సర్పంచ్ దాసరి రమేష్ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్

పయనించే సూర్యుడు మార్చి 14రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంఖానాపూర్ మండల కేంద్రం ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డమీది అశోక్ తండ్రి గడ్డమీది సారంగం నిన్న రాత్రి గుండెపోటుతో అకాల మరణం చెందగా నేడు పార్థీవ దేహానికి ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి ఎం.పి. డి వో ఆఫీసను సందర్శించిన డిప్యూటీ కమిషనర్, పిఆర్ &ఆర్ఇ శ్రీమతి విద్యాలత

పయనించె సూర్యుడు మార్చి 13(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :ఎంపీ డి వోఆఫీసనుఆకస్మిక సందర్శిన చేయడం జరిగింది. మండలం నందు జరుగుతున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక, కార్యక్రమం, లచ్చగూడెం గ్రామం గడ్డి చెరువు కట్ట మీద ప్రోగ్రాం నందు పాల్గొన్నారు. మరియు ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నందు డ్రైన్ ఎండ్ సోక్ నిర్మాణంను గ్రామ సర్పంచ్ కలిసి ప్రారంభించడం జరిగింది మరియు రైతు వేదికలో జరుగుచున్న వార్డు మెంబర్ల శిక్షణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇఫ్తార్ విందులో పాల్గోన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ ఆరగించినఎమ్మెల్యే కోరం పయనించె సూర్యుడు మార్చి 13 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా,అత్యంత భక్తి శ్రధ్ధలతో ఉపవాస దీక్షల పాటించే మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు* ఇల్లందు సింగరేణి గ్రౌండ్ నందు ఏర్పాటు చేసి వారితో కలసి ఇప్తార్ ఆరగించిన శాసన సభ్యులుకోరం కనకయ్య ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు ఇల్లందు మున్సిపాలిటి చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్ వైస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పదో తరగతి విద్యార్థులకు కిట్లు పంపిణీ

జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటీ వెంకటేశ్వర రావు కొమరగిరిపట్నం మరియు రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ గోడిలంక అధ్యక్షులు శ్రీ రుద్రరాజు రమేష్ బాబు వారి సంయుక్త ఆర్ధిక సహకారం తో మొట్టమొదటి గా 10 తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు అవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం జిల్లా పరిషత్తు ఉన్నత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే అక్షరాంధ్ర ప్రధాన లక్ష్యం….ఎంపీడీఓ రాజేశ్వర్ రావు*

పయనించే సూర్యుడు మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి అంగన్వాడీ టీచర్స్, వీవోఏ లు అందరితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల మండల పరిషత్ ఆఫీసు నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అక్షరాంధ్ర (ఉల్లాస్) అభ్యాసకులకు నిర్వహించే ఫైనల్ ఎగ్జామ్స్ లో తీసుకోవలసిన సూచనలు, విధి విధానాలు తెలియజేయడం జరిగింది. మరియు ఎగ్జామ్ మెటీరియల్ అందజేయడం జరిగింది.సదరు కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ సూర్య నారాయణ రాజు,

Scroll to Top