PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అణగారిన వర్గాల ఐక్యతే జ్యోతిరావు పూలే బీసీ సంఘం లక్ష్యం ఈసరి శ్రావణ్ కుమార్

{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 14మక్తల్ } సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు బిందెశ్వర్ ప్రసాద్ మండల్. వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రావణ్ కుమార్. మాట్లాడుతూ సమగ్ర సామాజిక చైతన్యం, మా సంఘం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరి గొంతుకగా నిలవడమే మా ఉద్దేశ్యం. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిక్కిరెడ్డి నేతాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

పయనించే సూర్యుడు ప్రియల్:13 ముమ్మిడివరం ప్రతినిధి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిక్కిరెడ్డి.నేతాజిగారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఎవరికి ఏ ఆపద వచ్చిననేను ఉన్నాను అని ముందుకు వచ్చి ఏ సమస్యనైనా అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం చేస్తారు నేతాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన దుర్వాసుల వెంకట అప్పారావు కళపల్లి ప్రసాద్ మట్టపర్తి సాయి. ముత్యం భవాని. వెచ్చావారి అగ్రహారం నాయకులు పుట్టినరోజు కార్యక్రమం లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ పట్టణంలోనీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ప్రజల పక్షాన నిలిచిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి.

పుడమి ఫౌండేషన్ రెండవ దశ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మహనీయుల బాటలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ పయనించే సూర్యుడు ఏప్రిల్13మక్తల్ మహాత్మ జ్యోతిబాపూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ జె వెంకటపతి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి అని అన్నారు.రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేల్పూర్ మండల కేంద్రంలో ఐకెపి సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఇందిరామ్మా నూతన గృహప్రవేశ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ *రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ గ్రామంలో రామన్నపేట గ్రామంలో సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అక్లూర్ గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సొసైటీ వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ గ్రామంలో మరియు రామన్నపేట్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో

Scroll to Top