PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇఫ్తార్ విందులో పాల్గొన్నఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ

పయనించె సూర్యుడు మార్చి 18(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :మండలం మసీదు.లో బి ఆర్ స్ నాయకులు లక్కినేని సురేందర్ మండల అధ్యక్షుడు బొమ్మర వర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మరియు టేకులపల్లి సర్పంచ్బోడబాలునాయక్, xfగోలియతండా సర్పంచ్ నాకా నాయక్, దళ్సింగ్ నాయక్ ,మాజీ ఎంపీటీసీ జాలాది అప్పారావు,సులానగర్ సర్పంచ్ లక్ష్మ నాయక్, రామ, బాలాజీ,హుస్సేన్, లాలు నాయక్, ఉప సర్పంచ్ అనంతల వసంత,ఆమెడ రేణుక వార్డు సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో 9 వ నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమం

షాద్ నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీ నడికూడ శ్రీశైలం గారి తండ్రి, ఎల్లయ్యగారి జ్ఞానేశ్వర్ గార్ల తండ్రి గార్ల  జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య రోజున మొల్లమాంబ విగ్రహం ముందు ఎంపీడీఓ ఆఫీస్, షాద్ నగర్, హైదరాబాద్ రోడ్ లో అన్న దానo నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంతో మంది ఆకలి తో బాధ పడే నిరుపేదలు పాల్గొని వాళ్ళ వాల ఆకలి తీర్చుకోవడం జరుగుతుంది . ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కుమ్మరి సంఘం అధ్యక్షుల వారికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న దొరబాబు &అరవింద్

పయ నించే సూర్యుడు మార్చి 18 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరంలోని శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయం 75వ వజ్రోత్సవ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్ ని గ్రామస్తులు ఘనంగా సన్మానించితిరి ఈ కార్యక్రమంలో జనాశన సీనియర్ నాయకులు కల్వకొలను తాతాజీ ఏడిద శ్రీను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు డు నగేష్ రెడ్డి వాక్యఈరోజు బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఈనెల 21వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అంటున్నారని బిజెపి ఇచ్చిన హామీలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మడివరంలో దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన శాసనసభ్యులు దాట్ల

పాయ నించే సూర్యుడు మార్చి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో*దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ అంకితభావం -దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభం ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో “దివ్యాంగ శక్తి” పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగులకు

Scroll to Top