మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు
పయ నించే ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి, భారతీయ టెక్నాలజీ, ఏ వన్ సాఫ్ట్వేర్, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, […]




