PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : ఎస్ఐ అవినాష్

పయ నించే సూర్యుడు మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమిం గ్లలకు దూరంగా ఉండాలని కాట్రేనికోన ఎస్ఐ ఐ.అవినాష్ సూచించారు. యువత, విద్యా ర్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ఫ్లాట్ ఫామ్స్, ఐపీఎల్ బెట్టింగ్ లకు పాల్పడొద్ద న్నారు. తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్కు యువత బానిసలు అవుతున్నారన్నారు అప్పులు […]

HOME

ఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలను జరిపారు.ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కోలన్ నరసింహారెడ్డి నాయకత్వం వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ పి.నాగ మానస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి మోకా వెంకట సుబ్బారావు

పయనించే సూర్యుడు మార్చి 29 ముమ్మిడివరం ) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ పి. నాగ మానస నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి శనివారం ఆదేశాలు వెలువడ్డాయి. చైర్ పర్సన్ తో పాటు ఆరుగురు సభ్యులును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆమె నియామకం పట్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

పయనించే సూర్యుడు గాంధారి 30/03/26 కామారెడ్డి జిల్లా గాంధారి రాంపూర్ గడ్డ సమీపంలో శనివారం రాత్రి 11.00 ద్విచక్రవాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. రాంపూర్ గడ్డ భావన రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు గాంధారి వైపు బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వెళ్తున్న బైక్ రాంపూర్ గడ్డ కల్వర్ట్ వద్ద స్కిడ్‌ అయ్యి, రోడ్డు కిందకు దూసుకెళ్ళడంతో బాధితుల తల, ముక్కు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కమల నెహ్రూ కాలనీలో భారత్ గ్యాస్ ఆఫీస్ వరకు నాణ్యత లేని సిసి రోడ్లు సరియైన పద్ధతిలో వేయడం లేదు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని కమలా నెహ్రూ కాలోని భారత్ గ్యాస్ ఆఫీసు సందు లో నాణ్యతలేని సిసి రోడ్డు సరైన పద్ధతుల వెయ్యడం లేదని,ఈ సందర్భంగా,సిపిఐ (యం.యల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవరాం మాట్లాడుతూ,, కనీసం సిమెంటును సరైన మోతాదులో కూడా వేయడం లేదని మట్టిని లేబల్ చేయకుండా ఎంత మందమైతే ఎయ్యాలనో వెయ్యడం లేదని తెలిపారు,,ఈ

Scroll to Top