PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల లో ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన

సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన (పయనించే సూర్యుడు మార్చి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బూర్గుల గ్రామానికి చెందిన సరితా మోహన్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కమ్మరి నర్సింలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిజెపి ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు పిట్టల సురేష్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత ( పయనించే సూర్యుడు మార్చి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ లు అని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కింది,అందుకే ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల మేనిఫెస్టోను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కి ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ వి.దేవేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా స్థానిక ఆర్డిఓ వి.దేవేందర్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు అనగా తేదీ:20.03.2026 శుక్రవారం సూళ్లూరుపేట ఆర్డిఓ వి.దేవేందర్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలను స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య మరియు మున్సిపల్ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బడ్జెట్ లో పెండింగ్ బిల్లులు,పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణం…

తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నరసింహ రవీందర్ పయనించే సూర్యుడు మార్చు 21 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది 26,674 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 8.2%. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంచిదే అయినా గత సంవత్సరం కంటే రూ 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ విరభద్ర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ

{పయనించే సూర్యుడు} {మార్చ్ 21మక్తల్ } మక్తల్ మున్సిపల్ యాదవ నగర్ పరిధిలో ఈ నెల ఆదివారం సోమవారం మంగళవారం భారీ ఎత్తున జరగబోయే శ్రీ విరభద్ర స్వామి జాతరకు సంబందించిన పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా కాలనీ వాసులు కలిసి విడుదల చేయడం అలాగే కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జాతరను విజవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు కాలనీ వసూలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే శ్రీ విరభద్ర జాతర మహోత్సవం

Scroll to Top