PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కురువ బుగ్గప్పకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందచేసిన మంత్రివాకిటి శ్రీహరి

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 4మక్తల్ } మద్వార్ గ్రామం మక్తల్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలోని మాధ్వర్ గ్రామానికి చెందిన కుర్వ బుగ్గప్ప కు సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయలు రావడం జరిగింది ఈ సీఎం రిలీఫ్ ఫాండ్ చెక్కును స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి అందచేశారు ప్రజల క్షేమమే కోసం ప్రభుత్వం పని చేస్తుంది అని ఈ సందర్బంగా అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

HOME

కాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు చెయ్యేరు,కాట్రేనికోన, పల్లంకురు పంచాయతీలకు ఎంపీడీవో రాజేశ్వరరావు, కందికుప్ప, పల్లం, బ్రహ్మ సమేథ్యం పంచాయతీలకు తాసిల్దార్ రవికిరణ్, బంటుమిల్లికి ఎంఈఓ 2, గెద్దనపల్లి కుప్పిగుంటలకు ఎంఈఓ 1, లక్ష్మీవాడ పెనుమళ్లకు వ్యవసాయ అధికారి, కుండలేశ్వరం,దొంతి కుర్రు,నడవపల్లి కి డిప్యూటీ ఎంపీడీవో రాజు, చిర్రయానం,ఉప్పూడికి డిప్యూటీ ఎంపీడీవో శంకర్ నారాయణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి

బూర్గులలో ఇందిరమ్మ ఇల్లుకు శంకుస్థాపన (పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బూర్గుల గ్రామానికి చెందిన పూలే జ్యోతి అరుణ్ కుమార్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కమ్మరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల్కొండ మెండోరా ఏరుగట్ల మండలాల్లో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో మెండోరా మండలం దుదిగామ్ గ్రామంలో మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్ తండ్రి ఇటీవల కాలం చేయడంతో వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మెండోర మండలం పోచంపాడు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంజీవ్ తండ్రి కాలం చేయడంతో ఈరోజు శుక్రవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారుబాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు శివ మాతృమూర్తి ఇటీవల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రస్తుత వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు బీజేపీ సీనియర్ నేత, ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దింశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంచినీటి పంపిణీ ప్రారంభించి పాదచారులకు మంచినుీరు అందజేశారు. ఈ

Scroll to Top