PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూకట్పల్లి జనసేన ఇంచార్జ్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను సత్కరించినమక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్

పయనించే సూర్యుడు ఏప్రిల్11 ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ జనసేన నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్హైదరాబాద్ కూకట్ పల్లి లో జనసేనపార్టీ కూకట్పల్లి ఇంచార్జ్.ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.ని వారి స్వగృహం లో మర్యాదపూర్వకంగా కలిసి మరియు అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించి డెవలపర్లకు ప్రభుత్వనికి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్న *నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ( NAREDCO) తెలంగాణ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాట్రేనికోన మండలం ప్ర శిక్షణ అభియాన్ 2026 కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర శిక్షణ మహా అభియాన్ 2026 సందర్భంగా శ్రీ సమేత కళ్యాణ రామస్వామి కళ్యాణమండపం నందు సమావేశం జరిగింది ఈ సమావేశం మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి సతీష్ రావు డిఎస్పి రమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం

{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్11 మక్తల్} ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో క్రీడా పోటీలను మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య ప్రారంభించారు. ముందుగా భరతమాత చిత్రపటం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి క్రీడా జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని పార్లమెంటు నియోజక వర్గాల్లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నమని.తెలిపారు గ్రామీణ స్థాయి నుండి ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతోనే ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఆర్ఏ ల సమస్యలనుపరిష్కరించాలి

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 11 మక్తల్} నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలంలోని ఐ బి బంగ్లా లో తెలంగాణ నాన్ గెజిట్ ఆఫీస్ విస్తృతస్థాయి సమావేశంను ఈ రోజు అనగా 2026 ఏప్రిల్ 10 వ తేదీన నిర్వహించు కోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంఘాల ప్రతినిదులందరం సుదీర్ఘంగా చర్చించూకోవడం జరిగింది. అనేక డిమాండ్లలో ప్రభుత్వం సత్వరం పరిష్కరించాల్సిన పలు ప్రధాన డిమాండ్లను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శనివారం ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలె 199 జయంతి కార్యక్రమ సభ విజవంతం చేయండి KV నరసింహ

పయనించే సూర్యుడు ఏప్రిల్11 కొల్పూర్ గ్రామం మగానుర్ మండలం నారాయణ పేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామంలో ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలె 199 జయంతి మహోత్సవం కార్యక్రమ సభ మరియు మక్తల్ అసెంబ్లీ స్థాయి బహుమన మహోత్సవ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది కావున మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉండే రాజ్యకీయ నాయకులు వివిధ గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు బిసి సంఘాల నాయకులు అంబేద్కర్

Scroll to Top