PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలి: దాట్ల బుచ్చిబాబు

పయ నుంచే సూర్యుడు మార్చ్ 22 ముమ్మిడివరం ప్రతినిధి ప్రసిద్ధ పుణ్య క్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని ముమ్మిడివరం శాసనసభ్యులు& ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కోరారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.4 కోట్లు మంజూరు చేసిందని, చరిత్రలో నిలిచిపోయేలా ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్మాణ క్రతువులో అందరూ భాగస్వాములు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆలమూరు ఆగమ పండితుడిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంధి నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి . కుండలేశ్వరానికి గ్రామ దేవత ” నడవపల్లి ” నడవ పల్లమ్మ అమ్మవారు మా స్వగ్రామం నివాసస్తులు గ్రంధి నాగేశ్వరరావు మరియు మా కుండలేశ్వరం క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన గ్రంధి నీలప్ప వారి మనవడు గ్రంధి చిరసూర్యం వారు మూడో సంతానం ఒకరైన మరియు మన ఆలమూరు కంచర్ల వరహాలక్ష్మీనారాయణమూర్తి పెద్ద అల్లుడుగా మా స్వగ్రామం కుండలేశ్వరం గురువు వారి అబ్బాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పి గ గన్నవరం శాసనసభ్యు లు గిడ్డి సత్యనారాయణ వారి కి ప్రత్యేక అభినందనలు

పయనించే సూర్యుడు మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వారి భావ జాలంతో ఆయన ఆశయాల మేర ప్రజలకు సేవ చేస్తున్న ప్రముఖ* *ప్రజా ప్రతినిధులలో ఒకరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ * . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాకోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అభివృధి కృషి కోసం నిరంతరం పాటు పడుతూ ప్రజలకు అండగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అడవినుంచి రోడ్డుపైకి జింక… వాహనం ఢీకొని గాయాలు !

పయనించే సూర్యుడు మార్చి 22( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కోటపోలూరు రోడ్డుకు మున్నా బాయ్ డాబాకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఒక జింక రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక తీవ్రంగా గాయపడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రోడ్ సేఫ్టీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెయ్యేరు నుండి తరలి వెళ్లిన ” ఆక్వా రైతులు వీరవాసం

పయనించే సూర్యుడు మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధికాట్రేనికోన ఈ నెల 22 వ తేదీ ఆదివారం జరగనున్న వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో జరిగే ఆక్వా రైతుల సదస్సుకు చెయ్యేరు నుండి కార్ల ర్యాలీతో తరలి వెళ్లినట్లు ఎపి ఆక్వా రైతు సంఘం ఫెడరేషన్ సలహా దారుడు త్సవటపల్లి నాగ భూషణం పేర్కొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మనుగడకు దూరం చేస్తున్న దళారీ వ్యవస్థ నుండి కాపాడాలన్నారు,ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీలో గాని మేతల సబ్సిడీలో

Scroll to Top