PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి పల్లిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ వార్షికోత్సవం గ్రామస్తు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చిన్నబ్బాయి బ్రహ్మత్వంలో కర్రీ వీరబాబు ధనలక్ష్మి విశ్వనాథపల్లి రామరాజు అమరావతి దంపతులచే స్వామివారికి అభిషేకము మంటపారాధన కలశ పూజ నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పాల్గొని ప్రతి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కౌంటింగ్ కేంద్రాల వద్ద తూ.చా తప్పకుండా నిబంధనలు పాటించాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి విజయవత్సవ ర్యాలీలకు అనుమతి లేదు 163 బి ఎన్ ఎస్ ఎస్ చట్టము పటిష్టంగా అమలు ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరి పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడినిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు – 2026 లో జరిగిన రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు తేది: 13-02-2026 నాడు ఈ దిగువ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా సంక్షేమమే లక్ష్యం — ముధోల్ మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం…..

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమి పూజ ముధోల్ మండలంలోని 1కోటి 37 లక్షల నిధులతో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ఈరోజు భూమి పూజ నిర్వహించారు.మండలంలోని రామ్‌టెక్ గ్రామంలో వీవో బిల్డింగ్ మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి, మచ్కల్ గ్రామంలో వీవో బిల్డింగ్, సీసీ రోడ్డు నిర్మాణానికి, ముద్గల్ గ్రామంలో వీవో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాలుగు లేబర్ కోడ్లు_రద్దు చేయాలి .

ప్రభుత్వరంగసంస్థలప్రైవేటీకరణనుఆపాలి . TUCI జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13మక్తల్ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చింది. దీనిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని టి యు సి ఐ జిల్లా ఎస్ కిరణ్ అన్నారు.ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా మక్తల్ లో టి యు సి ఐ ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్పొరేట్ లకు దాసోహమైన మోడీ ప్రభుత్వంభైంసాలో సార్వత్రిక సమ్మె

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కార్మిక, రైతు, ప్రజలను కార్పొరేట్ లకు దోచిపెట్టడం మానుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘంరాష్ట్ర ఉపాధ్యక్షులు జే.రాజు,, టి యు సి ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏం బక్కన్న రామ్ లక్ష్మణ్ ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎం హరిత ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్ లు హెచ్చరించారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా, సి టి యు ల ఆధ్వర్యంలో భైంసా

Scroll to Top