PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :రాష్ట్రంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు తక్షణమే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి నది తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులతో గోదావరి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుమ్మెర గ్రామ బిసిలపై దాడిని ఖండించిన బిఎస్పీ!!

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి అడ్వకేట్ జగన్ మోహన్ బిఎస్పీ నిర్మల్ జిల్లా అద్యక్షులు ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో బహుజనుల ప్రాణాలకు రక్షణ లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ విమర్శించారు.కుమ్మెర గ్రామ బిసిలపై దాడిని తీవ్రంగా దండించిన బిఎస్పీ.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట

కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మొదటి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అందజేసిన సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఈనెల 26 నుంచి 27 28. తేదీలలో షాద్నగర్ పట్టణంలోని శ్రీ సేవాలాల్ మహారాజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి షాద్నగర్కు సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు మొదటి ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్రిడేషన్ కార్డుల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” అర్హత గల జర్నలిస్టులందరికీ “అక్రిడేషన్లు” ఇవ్వాలనీ షాద్ నగర్ టిడబ్ల్యుజేఎఫ్ కమిటీ వినతి పాత పద్ధతుల్లోనే కార్డులు ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.డి ఖాజాపాషా వినతి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ప్రపంచ ఆలోచన దినోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ 23 యాడికి మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల NO 4 ఆవరణం యందు స్కౌట్ వ్యవస్థాపకులు రాబర్ట్ బెడన్ పావెల్ మరియు వారి శ్రీమతి ఓలవీ బడెన్ పావెల్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 22 వ తేదీన ప్రపంచ ఆలోచన దినోత్సవం జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా కార్యక్రమము నకు ముఖ్య అతిథిగా హాజరు ఐన మండల విద్యాధికారి శ్రీ యం. కాశప్ప గారు మాట్లాడుతూ చిన్న

Scroll to Top