PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీల్లో షిల్టు తొలగింపు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేని కోన మండలం కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన షిల్టును గత నాలుగు రోజులుగా ప్రత్యేక కార్మికులతోతొలగిస్తున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా షెల్టును తొలగిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి జే వి వి సత్యనారాయణ తెలిపారు. గ్రామంలోని డ్రైనేజీ సౌకర్యం ఉన్న ప్రజానీకం డ్రైనేజీలను సక్రమ పద్ధతిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. కొబ్బరి […]

ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టు హత్యను ఖండించిన ప్రెస్ క్లబ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం వీ.కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కత్తులతో హత్య చేయడాన్ని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పాత్ర పోషించే జర్నలిస్టులపై హత్యలకు తెగబడడం క్రూరమైన చర్య అని అధ్యక్షుడు పిఎస్ నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి నియంతృత్వ పోకడలు సరికాదన్నారు. నిందితులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముక్కల్ మండల కేంద్రంలోని టెలిఫోన్ బీడీ కంపెనీ (PKTP)లో 140వ మే డే వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

పయనించే సూర్యుడు 28 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో ముక్కల్ మండల కేంద్రంలోని టెలిఫోన్ బీడీ కంపెనీ (PKTP)లో 140వ మే డే వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి m. ముత్తన్న మాట్లాడుతూ కొడుకుకు తండ్రి ఎవరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తపేట మండల బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్యవైశ్య కల్యాణమండపం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ కార్యక్రమం ప్రారంభంభించారు. కార్యవిస్తరణ గురించి అడబాల సత్యనారాయణ, బీజేపీ చరిత్ర గురించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారి కనుగోలు కేంద్రం

పయనించి సూర్యుడు 28 ఏప్రిల్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీల కొరత ఉండడం వలన లారీ కొరత లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రైస్ మిల్లులతో మాట్లాడి వరి లోడైన లారీలను తొందర తొందరగా ఖాళీ చేసి కొన్ని కొనుగోలు కేంద్రాలకు పంపేలా

Scroll to Top