పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం తాతాసరము చేసింది నామినల్ గానే పసుపు బోర్డు ఉంది
పయనించే సూర్యుడు 27 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్ నిజాంబాద్ జిల్లా నాందేవాడలో తెలంగాణ రైతు సంఘం భవనంలో విలేకరుల సమావేశం జరిగింది . ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లవి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల 23,24,25 తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగినయి ఈ మహాసభల్లో […]




