PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రామకోటి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సూర్య తండ గ్రామపంచాయతీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ధరావత్ రామకోటి నాయక్ ఎం ఈ ఓ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు ధరావత్ బాలాజీ ఉపాధ్యాయులు రమేష్ కార్యక్రమాన్ని సమన్వయం చేసి సర్పంచ్ రామకోటి ని ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎండాకాలంలో తల్లిదండ్రులు […]

HOME

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వారోత్సవాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా, పి. గన్నవరం మండలంలో మండల అధ్యక్షులు తిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా రాష్ట్ర అధికార ప్రతినిధి *నల్లా పవన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది

ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలీ ఆర్టీసీ కార్మికుల సమ్మె కు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఎం పవన్ చౌహాన్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నేటితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని,ప్రభుత్వం వెంటనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ సర్పంచ్ మెరుగు రాములు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన గంగన్నగూడ మాజీ సర్పంచ్ మెరుగు రాములు కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మెరుగు రాములు గారి సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత ఉపాధి కల్పనలో ముందుండాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి చేగురులో టీ టైం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నందిగామ మండలం చేగూరు గ్రామంలో కన్హా ఆశ్రమం రోడ్డులో నుతంగా అన్నారం మహేష్ గౌడ్ ఏర్పాటుచేసిన టీ టైం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం

Scroll to Top