PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాగనూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి సహకరించాలి

ప్రజా పాలనలో అందరు సమానమే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్ { పయనించే సూర్యుడు} {ఏప్రిల్8మాగనూర్ } మాగనూర్ మండలంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన సవ్యంగా సాగుతుందని నిజమైన నిరుపేదలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతి ఒక్క గ్రామాల సర్పంచులు ఆయా పార్టీల నాయకులు సంపూర్ణంగా సహకరించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కడియాల కుంట తండా పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకొని విద్యార్థులకు బోధిస్తూ తమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆకస్మిక తనిఖీ ఎంపీడీ ఓ సమయ పాలన పాటించాలి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ప్రతినిధి. గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం గెద్దనపల్లి,కోప్పిగుంట గ్రామ పంచాయతీలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు,పంచాయతీలకు సంబందించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని,ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు,పారిశుధ్యం,మంచినీరు మరియు వీధిదీపాలు వంటి మౌళిక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకొని ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు,విధుల నిర్వాహణలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాగనూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి సహకరించాలిప్రజా పాలనలో అందరు సమానమే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్

{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్8మాగనూర్ } మాగనూర్ మండలంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన సవ్యంగా సాగుతుందని నిజమైన నిరుపేదలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతి ఒక్క గ్రామాల సర్పంచులు ఆయా పార్టీల నాయకులు సంపూర్ణంగా సహకరించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గతంలో పది సంవత్సరాలపాటు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎన్ని ఎళ్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మా గ్రామానికి స్మశాన వాటిక ను ఏర్పాటు చేయండి మహాప్రభో

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం లో పూల తోట గ్రామం ఏర్పడి 60 ఏళ్లు పైబడుతోంది, 100 దళిత గృహాలు కాపురం ఉంటున్నారు. మా దళిత వాడకు అన్ని మౌలిక వసతులు ఉన్నా ఆ గ్రామంలోఎవరు చనిపోయిన భూస్థాపితం చేసేందుకు స్మశాన వాటిక లేక కన్నా కాలువ గట్టు పక్కనే ఖననం చేసుకోవాల్సిన దుర్భిక్ష పరిస్థితి ఉందని ఆ గ్రామానికి చెందిన ప్రతాప్ దొరవారి

Scroll to Top