శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలకు కి .శే. యస్ , రాంనాథ్ జ్ఞాపకార్థం అదనపు తరగతిగదుల నిర్మాణం నిమిత్తం 1 లక్ష రుపాయలు విరాళం అందజేసిన కుమారుడు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి పాఠశాల అదనపు గదుల కోసం నాన్నగారి జ్ఞాపకం కొరకు సట్లవార్ మహేష్ భైంసా (పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు)( నిర్మల్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు) తరగతి అదనపు నిర్మాణం కోసం ఒక లక్ష రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి శ్రీ పురస్తు గోపాల్ కిషన్ కమిటీ సభ్యులు, వారు […]




