PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు తోఫా కిట్టు ప్రదానం

పయనించే సూర్యుడు /మార్చ్ 22మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో రంజాన్ పండగ ను పూరష్కరించుకొని ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నాయకులు అధికారులు తోఫా కిట్టు ప్రదానం చేయడం జరిగింది. పవిత్ర రంజాన్ పార్వదిననా ప్రభుత్వం ఈ కిట్టును ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేశ్వరరావు .బొంబాయి శంకర్.వడ్ల సత్య నారాయణ. వెంకటేష్ గౌడ్.బాట విశ్వనాధ్.ప్యాట ఎల్లప్ప.వడ్ల నర్సిములు. బుడే బోయి బాలు. […]

HOME

శ్రీరామ శోభయాత్రను విజయవంతం చేద్దాం

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ శోభయాత్ర హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర ఆహ్వానం ఎమ్మెల్సి నవీన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందచేత ( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)మార్చ్ 27 న శ్రీరామనవమి రోజున షాద్ నగర్ లో నిర్వహించబోయే శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి గౌరవ ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి గారిని వారి కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రాని

HOME

పేదల పాలిట వరంగా మారిన సీఎం రిలీఫ్ పండు పథకం

ఎంత పెద్ద వ్యాధి అయిన పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. దేవుని బండ తాండవాసులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)కాయ కష్టం చేస్తూ పూటగడిపే పేదవాళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంత పెద్ద రోగమైన పేదలు

HOME

రంజాన్ పండుగ వేళ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కార్యాలయంలో “”అలై బలై “”

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కార్యక్రమం రాష్ట్ర డైరెక్టర్ సలీం….పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్ సలీం కేక్ కట్ చేసి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకొని అలైబలై చేసుకున్నారు. ఈ సందర్భంగా సహచట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పండుగలు మనుషుల మధ్య సోదర భావాన్ని

తెలంగాణ

త్వరలోనే పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ.

స్వచ్ఛంద విరాళాల సేకరణ. :పయనించే సూర్యుడు: :మార్చ్ 22మక్తల్ : భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయులు మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మక్తల్ పట్టణ కేంద్రంలోని కర్ని క్రాస్ రోడ్ దగ్గర పూలే చౌరస్తాలో ఏర్పాటు చేయాలని మక్తల్ పట్టణ కేంద్రానికి చెందిన ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో గతంలో అమరుడు నర్సింలు టీచర్ ఏర్పాటుచేసిన జ్యోతిబాపూలే విగ్రహంతో పాటు కొత్తగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఇద్దరి

Scroll to Top