PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమరజీవి స్మృతివన పనులు పరిశీలిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ నాయకులు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 25 అమలాపురం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్లు కంకటాల రామం, కాకినాడ జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పరిశీలించారు మార్చి నెలలో అమరజీవి జయంతి సందర్భంగా దీనిని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు : మున్సిపాలిటిలో నూతన గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్స్ఆసియా ఖండంలో ప్రత్యేక ప్రసిధ్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మసన్నిధిలో ఇల్లందు మున్సిపాలిటిలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్స్,చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్రా,వైస్ చైర్మెన్ పెండేల రాజు కలిసి *కుటుంబ సమేతంగా పాల్గోని అమ్మ వారి సన్నిధిలో పుజా కార్యక్రమాలునిర్వహించినఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంటఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాసింగి పంటకు రైతు భరోసా వెంటనేఇవ్వాలిటేకులపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ డిమాండ్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు) టేకులపెల్లి :కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుబంధు టైం టు టైం ఇచ్చేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినారు యాసింగ్ టైం అయిపోతున్న రైతు భరోసా ఇవ్వట్లేదు వెంటనే రైతులకు రైతుబంధు ఇవ్వాలని టేకులపల్లి బి ఆర్. స్ మండల పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేసారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోమటిరెడ్డి వారి వివాహ వేడుకలో పాల్గొన్న చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు ,వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ ఫిబ్రవరి 26. హైదరాబాదులో (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ) అన్వయ కన్వెన్షన్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు) మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మనువరాలు కోమటిరెడ్డి ద్రితి- హర్షిత్తార్జున్ వివాహానికి హాజరైన చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు ,వైస్ ఛైర్మెన్ భూతరాజు దశరథ నూతన వధూవరులను ఆశీర్వదించినారు .ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి వైస్ చైర్ పర్సన్ లతా నర్సయ్య

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బొదిరే నాగమణి (స్వామి), వైస్ చైర్మన్ గా సంటి లత ( నర్సయ్య )లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ చైర్మన్ చే తొలి సంతకం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునిల్

Scroll to Top