PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపిఎల్ విజేతలకు బహుమతుల పంపిణీ..

:పయనించే సూర్యుడు: :న్యూస్ 26మక్తల్: మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో నిర్వహించిన మంథన్ గోడ్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి గా 15000, రెండో బహుమతి కింద పదివేల రూపాయలను విజేతలకు దాతలు ఉప్పరి అశోక్ సాగర్, గువ్వల తిరుపతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడా పోటీలు యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు ఐక్యతను బలోపేతం చేస్తుందని సూచించారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: మక్తల్ సిఐ రామ్ లాల్

{పయనించే సూర్యుడు} {న్యూస్ 26మక్తల్} మక్తల్ సర్కిల్ పరిధిలోనీ మక్తల్, ఉట్కూరు మాగనూరు కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండిగ్‌లో వున్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ సీఐ రామ్ లాల్ ఒక ప్రకటనలో ప్రజలకు తెలిపారు.ఈ నెల 28వ తేదిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో మక్తల్, నారాయణపేట కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించబడును. ఈ లోక్‌ అదాలత్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సెట్విన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సతీమణి వాకిటి లలిత..

విద్యార్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచన.. {పయనించే సూర్యుడు} {న్యూస్ 26మక్తల్ } తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డెయిరీ క్రీడా మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో తన సొంత నిధుల నుంచి మక్తల్ నియోజకవర్గం లో పూర్తి ఉచితంగా సెట్విన్ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ను ఏర్పాటు చేయగా… కంప్యూటర్ టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీషియన్ కోర్సులలో 240 మంది విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కామోల్‌లో ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్త కార్యక్రమం.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి భక్తి ఉత్సాహంతో మారుమోగిన గ్రామం నిర్మల్ జిల్లా కామోల్ గ్రామం అఖండ హరినామ సప్త మహోత్సవం భక్తి పరవశంలో ఘనంగా ముగిసింది. వారం రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావంతో పాల్గొన్నారు.సప్త ముగింపు సందర్భంగా గ్రామంలో పల్లకి ఊరేగింపు వైభవంగా జరిగింది. దేవుని విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ గ్రామ వీధులంతా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల గ్రామం లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

( పయనించే సూర్యుడు మార్చి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టిబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రోగ్రాం జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి , డా .పాపారావు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి గారు ప్రారంభించారు దానిలో భాగంగా ఈరోజు బూర్గుల ప్రైమరీ హెల్త్ సెంటర్ బూర్గుల విలేజిలో క్యాంపు నిర్వహించడం జరిగింది .

Scroll to Top