PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

సూళ్లూరుపేట లో టెన్త్ ఫలితాలలో సత్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేటపట్టణంలో ని సత్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈరోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి టౌన్ సెకండ్‌గా నిలిచింది. ఈ ఫలితాలతో స్కూల్ మరోసారి తన విద్యా ప్రమాణాలను నిరూపించు కుంది ఈ స్కూల్‌కు చెందిన విద్యార్థిని కోటా కృష్ణశ్రీ 600లో 593 మార్కులు సాధించి అద్భుత ప్రతిభను కనబరిచింది ఆమె కృషి, పట్టుదలతో ఈ స్థాయి […]

తెలంగాణ

కాకినాడలో కేంద్ర సహాయమంత్రి పర్యటన.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; కాకినాడ : కేంద్ర సమాచార, ప్రసార మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివర్యులు డా. ఎల్. మురుగన్ బుధవారం వ్యక్తిగత పర్యటనలో భాగంగా కాకినాడ చేరుకున్నారు.స్థానిక హోటల్లో బసచేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం బాలాత్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ గ్రంథి నారాయణ రావు, ఈవో వీర్రాజు చౌదరి, కమిటీ సభ్యులు స్వాగతం

తెలంగాణ

ప్రభుత్వం వడ్ల కొనుగోలు వేగం పెంచాలి హెచ్. నరసింహులు

పయనించే సూర్యుడు ఏప్రిల్30 ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికి వడ్లు కొనడం మాత్రం నత్త నడకగా సాగుతుందని సామజిక కార్యకర్త హెచ్. నర్సింహా తెలిపారు. వారు బిజ్వార్ లో వరి కొనుగోలు కేంద్రము లో వడ్లు అమ్ముటకు వచ్చిన రైతులతో మాట్లాడారు. మూడు, నాలుగు రోజులు వడ్లు ఆరపెట్టి అమ్ముదాం అంటే కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనడం ఆలస్యం

తెలంగాణ

కేంద్ర మంత్రి మురుగన్ రాక

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఇండిగో విమానయాన సర్వీసులో ఇక్కడికొచ్చారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాజానగరం సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడపా

తెలంగాణ

కాట్రేనికోన మండలంలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షాలు ఘనవిజయం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలంఈరోజు విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో కాట్రేనికోన మండలం నుండి హాజరైన 555 విద్యార్థులకు 546మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగినది. మండల ఉత్తీర్ణత శాతం98.37, దీనిలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి 50 1 విద్యార్థులకు493మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. ఉత్తీర్ణత శాతం98.40. ప్రైవేట్ పాఠశాలల నుండి

Scroll to Top