PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు

పయ నించే ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి, భారతీయ టెక్నాలజీ, ఏ వన్ సాఫ్ట్వేర్, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం 62 ,67 ,92,బూత్ లోవీక్షించారు .ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి,, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, డిజిటల్ అరెస్ట్ పై వివరణ, రైతులు పండించే విధానం,యువ శక్తి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దరువు కళా బృందం రాజతోత్సవాలకు సన్నాహాలు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమం మలిదశలో సాంస్కృతికంగా మిన్నంటిన నినాదం ఏదైనా ఉంటే అది ‘దరువు’ అనే పేరే. ఉద్యమ వేళల్లో వీధి వీధి తిరిగిన ఆ కళాబృందం ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రాజతోత్సవాలకు సిద్ధమవుతోంది. మార్చి 10న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే ‘దరువు జాతర’ను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ జాతర సంబరాలకు సంబంధించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా లో విజుమోని శాఖ ప్రారంభం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు నీటి డిస్పెన్సర్ల పంపిణీ *భైంసా పట్టణంలో విజ్ మోని సంస్థ యొక్క నూతన శాఖను జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.అడ్రస్ కునాల్ కాంప్లెక్స్ ఎల్ఐసి భవనం పక్కన బస్టాండ్ రోడ్ బైంసా ఈ సందర్భంగా జోనల్ హెడ్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భైంసా మరియు పరిసర ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ

తెలంగాణ

కిమ్స్ ప్రాంగణంలో ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో కోనసీమ జిల్లాకు, అమలాపురానికి గర్వకారణమని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ చైతన్య రాజు అన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లను ఆయన పాత్రికేయులకు వివరించారు. ​ఎన్టీఆర్ వేదిక: ఈ మహాసభల వేదికకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును ఖరారు చేశారు. ​ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏ పి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్

Scroll to Top