గ్రామకంఠం భూమి అక్రమ స్వాధీనం పై ఫిర్యాదు
సమగ్ర విచారణకు డిమాండ్ పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, కే.జగన్నాధపురం గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామ నాయకులు ఫిర్యాదు చేశారు.గ్రామకంఠం భూమిని వంశపారంపర్య భూమిగా చూపిస్తూ, మేడిశెట్టి శ్రీనిబాబు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా స్వాధీనం చేసుకుని రేకులతో పెద్ద షెడ్డును నిర్మించారని […]




