PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

అధికారికంగా వాసవి మాత జయంతి* *సీఎం,మంత్రి, చైర్మన్ లకు పాలభిషేకం చేసిన ఆర్యవైశ్యులు**తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కొత్త శ్రీనివాస్

పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 25 మక్తల్}తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం ఆర్యవైశ్యులందరికి గర్వకారణం అని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మక్తల్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా అన్నారు. వాసవి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక […]

ఆంధ్రప్రదేశ్

జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మర్యాదపూర్వకంగా కలిసిన చాంబర్ ఆఫ్ కామర్స్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన–* సందర్భంగా వైఖోమ్ నిడియా దేవి*ని అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్ సెక్రెటరీ కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ ట్రెజరర్ దొమ్మేటి సాయిబాబు ఛాంబర్ ముఖ్య సలహాదారులు కంచిపల్లి అబ్బులు ఛాంబర్ ఉపాధ్యక్షులు మోకా వెంకట సుబ్బారావు సలహాదారులు చింతలపూడి సత్తిబాబు గోల్డ్ మార్కెట్

HOME

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏన్కూరు టిఆర్ఎస్ నాయకులు.

మదన్ లాల్ జ్ఞాపకార్ధంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ; ఏన్కూరు: చలివేంద్రం ప్రారంభించిన మంజుల మదన్ లాల్ టిఆర్ఎస్ నాయకులు ఎండలు మండిపోతున్న వేళ బాటసారుల దాహార్తి తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ఘనంగా ప్రారంభించారు చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం స్వీట్లు పంచారు స్వయంగా బాటసారులకు మజ్జిగ చల్లని నీరు అందించారు వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం

తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం (PGRS)

పయ నించు సూర్యుడు ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మురమళ్ళ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించి ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ శాసనసభ విప్‌, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు

పయనించే సూర్యుడు 24 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ – తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. భీంగల్

Scroll to Top