PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గంగవరం రత్నం శెట్టి వారి ఆధ్వర్యంలో అన్నదానం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి శ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎద్దులు బండలాగుడు పోటీలకు గుర్రపు స్వారీ చూడడానికి వచ్చిన స్వామివారి భక్తులకు రైతు సోదరులకు కీర్తిశేషులు గంగవరం రత్నం శెట్టి వారి కొడుకులు మనవళ్ళు దాదాపుగా వెయ్యి మందికి పైగా అల్పాహారము ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఉదయమే ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ తండ్రి కనకయ్య గారి దశదిన కార్యక్రమం లో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

శ్రద్ధాంజలి ఘటించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మర్చి 05. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి తండ్రి కనకయ్య గారి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .మునుగోడు లోని ఎమ్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారి తండ్రి గారు స్వర్గీయ నారబోయిన కనకయ్య గారి దశదిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాచార హక్కు చట్టం బోర్డుఎక్కడ సారు… అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచారా హక్కు చట్టం

రుద్రూర్,పయనించే సూర్యుడు. రుద్రూర్ మార్చ్ 4 : రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సంస్థలు పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారు నిర్లక్ష్యంతో నీరు గారి పోతుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత సముదాయ కార్యాలయంలో సమాచార హక్కు బోర్డు లేకపోవడంతో, సమాచారం కోసం వచ్చినవారికి ఎవరికి దరఖాస్తు అందజేయాలో తెలియక ప్రజలు అయ్యో మయానికి గురవుతున్నారు. సహా హక్కు చట్ట ప్రకారం అగ్ని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధానమంత్రి సురక్ష బీమా చెక్కు అందజేత

పయ నించే సూర్యుడు మార్చినాలుగు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ప్రధానమంత్రి సురక్ష బీమా బీమా యోజన (పి ఎం ఎస్ బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలు చెల్లించడం ద్వారా పడవ ములిగి మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి బి వి రమణ తెలిపారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన కొప్పడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ…

రుద్రూర్, మార్చ్ 4 (పాయనించే సూర్యడు రుద్రూర్ మండల ప్రతినిధి ) రుద్రూర్ మండల కేంద్రలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అంబం మోడల్ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సహకారంతో బుధవారం పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు

Scroll to Top