అణగారిన వర్గాల ఐక్యతే జ్యోతిరావు పూలే బీసీ సంఘం లక్ష్యం ఈసరి శ్రావణ్ కుమార్
{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 14మక్తల్ } సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు బిందెశ్వర్ ప్రసాద్ మండల్. వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రావణ్ కుమార్. మాట్లాడుతూ సమగ్ర సామాజిక చైతన్యం, మా సంఘం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరి గొంతుకగా నిలవడమే మా ఉద్దేశ్యం. […]




