PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్రాగునీటి సమస్య నిర్ములన కొరకు పద్మారం గ్రామంలో బోర్ ప్రారంభం

సొంత నిధులతో రెండు బోర్లు మంజూరు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లేడు చౌదరి గూడ మండలం లోని..పద్మరం గ్రామంలో గ్రామ సర్పంచ్ మోహనచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సొంత నిధుల తొ బోర్ పనులు స్థానిక సర్పంచ్ మోహన చారి బోర్ పనులను మొదలు పెట్టడం జరిగింది… ఈ కార్యక్రమం లో కొందుర్గు మాజీ జడ్పీటీసీ సభ్యులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్మికవర్గ ఐక్యతకు,పోరాటాలకు సింబల్ నూర్జహాన్

పయనించే సూర్యుడు 17 ఏప్రిల్ 20 2 6 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ విచ్ఛిన్నకరశక్తులకు వ్యతిరేక పోరాటమే ఆమెకు నివాళి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కీలక సమయంలో నూర్జహాన్ దూరమైంది ఆమె బాట ముందుంది.. పీడిత, తాడిత ప్రజానీకంపట్ల పోరుసలపాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వీరయ్య సంస్మరణ సభలో జోహార్లు అర్పించిన పలువురు నిజామాబాద్ ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుడి జీవితంపై దాడి చేస్తూ కట్టుబానిసలుగా మార్చేందుకు నాలుగు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెర్బక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో చెయ్యేరు హై స్కూల్లో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

పయనించు సూర్యుడు :ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో విర్బాక్ ( వేరిబిక్ అనిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ వారి ఆర్థిక సహాయంతో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విర్బాక్ కంపెనీసభ్యులు మాట్లాడుతూ మాకంపెనీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూన్ 2 లోపు PRC ప్రకటించాలి: TGE JAC

ఉద్యమిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం: TPUS సంఘం పయనించే సూర్యుడు ఏప్రిల్18 TGE JAC పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తపస్ సంఘం ఆధ్వర్యంలో మరికల్ మండల తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. TPUS సంఘ జిల్లా కార్యదర్శి మఠం శివ శంకర్. మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలైన PRC అమలు, పెండింగ్ DA ల విడుదల, CPS రద్దు – OPS అమలు, పెండింగ్ బకాయిల విడుదల, రిటైర్డ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దాట్ల

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చెయ్యేరులోని భవిత సెంటర్ ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవిత సెంటర్ లో పిల్లకు నేర్పించే యాక్టివిటీస్ వివరాలును ఉపాధ్యాయిని స్వర్ణలత ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ స్పీచ్ నేర్చుకునే విధానం అడిగి తెలుసుకున్నారు .అదే విధంగా టీడీపీ సీనియర్ నాయకులు నడింపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో పిజియోతెరపికి సంబంధించి హై స్కూల్ లో నిర్మితమై ఉన్న రూమ్స్

Scroll to Top