PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశ్రమ పాఠశాలలో వైద్య శిభరం

పయనించె సూర్యుడు మార్చి 11(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సులానగర్ పి హెచ్ సి డాక్టర్ కంచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కోయిగూడెం ఆశ్రమ పాఠశాల ని మరియు మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర హాస్టల్ ని సందర్శించి వైద్య శిబిరం నిర్వహించే అవసరమైన పిల్లలకు చికిత్సను అందించడం జరిగింది పరీక్షలు సమీపిస్తున్న దృశ్యా పరీక్షా సమయంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది వంటశాలను మరియు స్టోర్ రూమును సందర్శించి వంటశాలను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏనుగొండ చంద్రశేఖర్ నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన గుట్ట బాబు

పయనించే సూర్యుడు మార్చి 11 టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా బుధవారం మధ్యాహ్నం కలకడ మండలం ఏనుగొండ పాలెం గ్రామం దిగుపాలెం నగరికి చెందిన ఏనుగొండ చంద్రశేఖర్ నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గురిగింజకుంట రాజేందర్ నాయుడు గురిగింజకుంట భాస్కర్ నాయుడు, గురిగింజకుంట చలపతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏనుగొండ చంద్రశేఖర్ నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన గుట్ట బాబు

పయనించే సూర్యుడు మార్చి 11 టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా బుధవారం మధ్యాహ్నం కలకడ మండలం ఏనుగొండ పాలెం గ్రామం దిగుపాలెం నగరికి చెందిన ఏనుగొండ చంద్రశేఖర్ నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గురిగింజకుంట రాజేందర్ నాయుడు గురిగింజకుంట భాస్కర్ నాయుడు, గురిగింజకుంట చలపతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య, ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్ ( పయనించే సూర్యుడు మార్చి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ నీటి ట్యాంకులను క్లిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజునాయక్ చౌహన్, గ్రామపంచాయతీ సెక్రటరీ జంగయ్య, ఉప

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామపంచాయతీ లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

సర్పంచ్ సదర్ లాల్ ఆధ్వర్యంలో మంచి నీటి ట్యాంకు మరియు ట్యాంక్ పరిసరాల పరిశుభ్రం. పయనించే సూర్యుడు, మార్చి 11,అశ్వాపురం: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక (99 రోజుల) కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో మంచి నీటి ట్యాంక్ లను శుభ్రపరచడం, చెత్త చెదారం తొలగింపు, క్లోరినేషన్ పనులు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి

Scroll to Top