భీంగల్ పట్టణము అభివృద్ధికి కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ
పయనించి సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికలొస్తేనే కాంగ్రెస్ కు అభివృద్ధి గుర్తుకొస్తదా?* 200 కోట్లతో భీంగల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే..ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్ (12 వార్డ్), అస్లాం (7 వ వార్డ్) రాజునాయక్ (11 వార్డ్) లను గెలిపించండి..*భీంగల్ :భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత రెండేళ్లుగా కాంగ్రెస్ […]




