PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కంది కుప్ప సీతారామ కళ్యాణం మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్

పయ నించే సూర్యుడు మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కందికుప్పలో శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తో కందికుప్ప సొసైటీ చైర్మన్ నూకల మూర్తి , కాట్రేని కోన మాజీ ఎంపీపీ ఆకాశపు శ్రీరామచంద్రమూర్తి బాబు) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీరామనవమి వేడుకలలో కోటి తలంబ్రాలు శేష వస్త్రాలు అందజేత .

పయనించే సూర్యుడు మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పై పోలవరం మండలం కాట్రేనికోన మండలాల్లో వివిధ గ్రామాలలో ముమ్మిడివరం తాణేల్లంక గురుకుల పాఠశాల ప్రక్కన శ్రీ కోదండరామస్వామి ఆలయం మరియు తాణేల్లంక బాడవ శ్రీ రామాలయం లంకాఫ్ తానేలంక కునారులంక అంబేద్కర్ కాలనీ మురమళ్ళ కేశనకుర్రు మాన్యంపొలం మరియు సిహెచ్ గున్నేపల్లి శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయాలలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ నుండి పెద్దాపురం నవోదయ కు ఎంపిక…

పయనించే సూర్యుడు మార్చి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ నుండి మందపాటి సుస్మిత (రోల్ నెంబర్ 1016898) 2025 డిసెంబర్ 13వ తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిర్వహించిన పరీక్షల్లో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయకు ఎంపికైనట్లు స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తరగతి నుండి ఇంటర్ వరకు సీబీఎస్ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా లో జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పటిష్ట పోలీసు బందోబస్తు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా,300 మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు శోభాయాత్ర బందోబస్తునుద్దేశించి అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు 300 మంది పోలీసు సిబ్బందిని మోహరింపజేసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. భైంసా లోని ముఖ్య ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కామోల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరాములు జనన కార్యక్రమం

కామోల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు, హారతులు, భజనలు భక్తి భావంతో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీరామ దీక్ష స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేశారు.జాతర వేడుకలు ఇంకా ఉత్సాహంగా కొనసాగుతుండగా, నేడు ప్రత్యేక ఆకర్షణగా కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా గ్రామంలో భక్తి,

Scroll to Top