PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక బాధ్యతలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ కేటాయించిన నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణఈ రోజు సోమవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు బొబ్బిలి రామకృష్ణ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులను బ్లాక్ ఇంచార్గులుగా,ప్రధాన కార్యదర్శులను డివిజన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్ట్ కేపీ, మాజీ జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డిల అరెస్టు..

అసెంబ్లీ ముట్టడి కోసం షాద్ నగర్ పోలీసుల ముందస్తు చర్యలు.. ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేరేందుకు జైలుకెళ్ళడానికైనా సిద్ధమే.. (పయనించే సూర్యుడు మార్చి 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ ఈనెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల పిలుపుకు ప్రభుత్వం స్పందించి ముందస్తు చర్యలను చేపట్టింది. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక

పయనించే సూర్యుడు మార్చు 31మక్తల్ మక్తల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యులుగా వల్లంపల్లి లక్ష్మణ్, శంషుద్దీన్, సరస్వతీ బాయి, హషియా బేగం సోమవారం ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్ల పూర్తి మద్దతుతో ఈ ఎన్నిక ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నూతన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పుర చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నూతన సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు.

HOME

రోడ్డు భద్రతపై అవగాహన

పయనించే సూర్యుడు గాంధారి 31/03/26 రోడ్డు భద్రతపై అవగాహన: నాగులూర్ గ్రామ యావకులతో లో “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంకామారెడ్డి జిల్లా, గాంధారి: “అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని నాగులూర్ గ్రామ యువకులతో రోడ్డు భద్రతపై సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు స్థానిక ప్రజలకు మరియు యువతకు ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన ఖరారు పట్ల హర్షం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి గత ప్రభుత్వ నిర్లక్ష్యం పై అంతటా చర్చ జిల్లా నుంచి దేవదాయ శాఖ మంత్రి ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న అప్పటి సీఎం రాకపోవడం పట్ల ప్రస్తుతం మరో సారి చర్చ బాసరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాలుగా రాకపోవడం పట్ల ఇప్పుడు చర్చకు దారి తీసింది అప్పట్లో అధికార పార్టీలో ఎమ్మెల్యే ఉన్న, జిల్లా నుంచి దేవదాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ బాసర

Scroll to Top