PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సప్పా నాగేశ్వరావు కి తెలుగు స్వర్ణ నంది పురస్కారం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయిన అమలాపురం పట్టణానికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సప్పా నాగేశ్వరరావు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మార్చి 29 ఆదివారం ప్రకాష్ నగర్ ధర్మం చర కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఫిలిం త్రో ఫిక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు డా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపు ఝరి బి గ్రామం లో గ్రామసభ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి అందరూ గ్రామసభకు హాజరుకండి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ ఝరి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో జరిగే సభకు అందరూ రావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాల గురించి గ్రామ సభకు సంబంధించిన వివరాలు: తేదీ: 02-04-2026. ప్రధాన సంక్షేమ పథకాలు: రైతు భరోసా పథకం ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఢిల్లీలో అవార్డు అందుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కంచర్ల బాబి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ హానరి పేరుతో ఢిల్లీలో గల ఈ సంస్థ ప్రతి సంవత్సరము వివిధ రంగాలలో విశేషమైన సేవలు అందించిన వారికి డాక్టరేట్ అవార్డులను ప్రధానంచేసి ప్రోత్సహించడం జరుగుతున్న తరుణంలో ఆ అవకాశం ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తాటిపాకకు చెందిన కంచర్ల వేంకట్రావు (బాబి)కి దక్కింది గత నెల 31వ తేదీన ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో బాబీ చేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెల్లయ్య నాయుడు గారిని సాలువ తో సన్మానించిన పోలిశెట్టి హరిబాబు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు నిమ్మకాయల. చెల్లయనాయుడు. టిడిపి ఉత్తమ కార్యకర్తగా నియమితులయ్యారు ఉండవల్లి సీఎం చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చి బట్టలు పెట్టి సాలువాతో సన్మానం చేసినారు సీఎం చంద్రబాబు నాయుడు.నారా.లోకేష్ అభినందించారు ఈ సందర్భంగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిగ్రామస్తులు పోలిశెట్టి హరిబాబు చెల్లయ్య నాయుడు వారి మీద అభిమానంతో బొకే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ స్థాయి పోటీల్లో ఆర్జియుకెటి – త్రిబుల్ ఐటీ బాసర ‘టీమ్ గరుడ’ అద్భుత ప్రతిభ”

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ – త్రిబుల్ ఐటీ బాసర, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల బృందం ‘టీమ్ గరుడ’ జాతీయ స్థాయిలో నిర్వహించిన రెండు ప్రతిష్టాత్మక పోటీల్లో అద్భుత విజయాలను నమోదు చేసి విశ్వవిద్యాలయ కీర్తిని చాటిచెప్పింది. 2వ, 3వ మరియు 4వ సంవత్సరం చదువుతున్న 30 మంది విద్యార్థులతో కూడిన ఈ బృందం, తమ స్వహస్తాలతో రూపొందించిన ఆల్-టెర్రైన్ వెహికల్ (ఎ.టి.వి.)

Scroll to Top