PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామకంఠం భూమి అక్రమ స్వాధీనం పై ఫిర్యాదు

సమగ్ర విచారణకు డిమాండ్ పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, కే.జగన్నాధపురం గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామ నాయకులు ఫిర్యాదు చేశారు.గ్రామకంఠం భూమిని వంశపారంపర్య భూమిగా చూపిస్తూ, మేడిశెట్టి శ్రీనిబాబు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా స్వాధీనం చేసుకుని రేకులతో పెద్ద షెడ్డును నిర్మించారని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు .

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్స్ అందజేసి , కేక్ కటింగ్ చేశారు,అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు, స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ ప్రియతమ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ యువ నాయకుడు పృధ్విరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్ని మండలాలలోనూ ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి కరాటే లో సత్తా చాటిన మ్యాగ్నెట్ స్కూల్ విద్యార్థులు

అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ వాజిద్ పాషా కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ పట్టణంలోని వీ కన్వెన్షన్ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ బాసు నాయక్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సిద్దాపూర్ గ్రామంలో మరియు చింతగట్టు తండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ.. సిద్దాపూర్ గ్రామపంచాయతీ ని ఆదర్శ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ భూములు పట్టా భూముల అని అవగాహన లేని 0S9 ప్రెస్ రిపోర్టర్

పయనించేసూర్యుడు ఫిబ్రవరి 9 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణంలో నెర్రి కాలువ సర్వే నంబర్ 75 లో కాలువ భూమి ఉంది ఇది ఆక్రమ గురైంది గతంలో ఈ కాలువ గట్టుమీద గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు ఆ నివాసాన్ని ఖాళీ చేయించి ప్రభుత్వము ఆ గిరిజనులకి శాశ్వత గృహాలును 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు గొల్లలములువు గ్రామం రైల్వే గేటుకి అవతల వైపు భూమిని కేటాయించి

Scroll to Top