PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అట్టడుగు వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఏం.బి.సి కులాల అభివృద్ధి కార్పొరేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణ అసెంబ్లీ లో ఏం.బి.సి కులాల అభివృద్ధి కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాల పైన షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సంస్థల ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.తెలంగాణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్,రజక […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు

తిమ్మాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక కౌన్సిలర్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హలో ముదిరాజ్ చలో గాంధీభవన్ ముట్టడి-పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప ముదిరాజ్

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్8 మక్తల్ } మక్తల్ నియోజకవర్గం లో అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప హలో ముదిరాజ్ చలో గాంధీభవన్ ముట్టడి కార్యక్రమాన్ని సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 10 తేదీన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన డిమాండ్లు ముదిరాజులను బిసిడి నుంచి బీసీ ఏలోకి మార్చాలని అదేవిధంగా మత్స్య శాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేసిన బిఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో మంజూరైన చెక్కులు పంపిణీ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామానికి చెందిన కాట్న బాల్ రాజ్,కౌకుంట్ల భాగ్యమ్మలకు మంజూరైన సీఎమ్ఆర్ఎఫ్ చెక్కులను మక్తగూడ గ్రామ బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మక్తగూడ మాజీ సర్పంచ్ కట్న రాజు,ఉపసర్పంచ్ రాములు,బీ ఆర్ ఎస్ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తుల ధర్నా

తాసిల్దార్ హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు పయనించే సూర్యుడు: :ఏప్రిల్9 మక్తల్: నిర్వాసిత గ్రామం పునః నిర్మాణం కోసం ప్ర‌భుత్వం ఇచ్చిన భూమిలో గ్రామ‌స్తులంద‌రూ గుడి క‌ట్ట‌డానికి వెళ్తే పోలీసులు అభ్యంత‌రం చెప్ప‌డంతో గార్ల‌ప‌ల్లి గ్రామ‌స్తులు అంబేద్క‌ర్ చౌర‌స్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వ‌హించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌హశీల్దార్ ను క‌లిస్తే..స‌రిపోతుంద‌ని ఎస్సై భాగ్య‌ల‌క్ష్మీ రెడ్డి చెప్ప‌డంతో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద గ్రామ‌స్తులు బైఠాయించ‌డంతో రెండు రోజుల్లో స‌ర్వే చేసి హ‌ద్దులు నిర్వ‌హిస్తామిన త‌హ‌శీల్దార్ స‌తీష్ కుమార్

Scroll to Top