PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం

పయనించే సూర్యుడు గాంధారి 27/04/26 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో ఆర్యవైశ్యుల కులదైవం ఇలవైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘనంగా కోలాటాలతో రథోత్సవం చేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించు చోట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహానికి వేద బ్రాహ్మణులచే పంచామృతాలతో అభిషేకం చేసి విగ్నేశ్వరునికి అభిషేకం చేసి కుంకుమ అర్చనలు చేసి అన్న […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు తెలిపిన తంగళ్లపల్లి గ్రామ ప్రజలు

(పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తంగళ్లపల్లి గ్రామంలో కరెంట్ కష్టాలకు చెక్ వేసవి కాలం కావడం తో కరెంట్ సరఫరా కి అంతరాయం వాటిల్లకుండా 6 వ వార్డు లో కొత్తగా బుడ్డి బిగించి కాలనీ వాసులకు ఉపశమనన్ని కలిగించారు సర్పంచ్ చందనా గోవర్ధన్ గౌడ్ మరియు డిప్యూటీ సర్పంచ్ దివిటీ రాము ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంఎల్ఎ వీర్లపల్లి శంకర్ కి మండల పార్టీ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి…

పయ నుంచి సూర్యుడు ఏప్రిల్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అవిడిపేట మరియు దొంతుకుర్రు గ్రామంలో అలాగే తాళ్లరేవు మండలం పెదబాపనపల్లిలో జరిగిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్‌నగర్ వాలీబాల్ జట్టుకు గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో షాద్‌నగర్ జట్టుకు ద్వితీయ బహుమతి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం సందర్భంగా పార్లమెంట్ స్థాయిలో గత నెల రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో షాద్‌నగర్ వాలీబాల్ జట్టు ప్రతిభ చాటుకుంది. ఈ పోటీలలో షాద్‌నగర్ జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించి, గవర్నర్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకుంది.ఈ సందర్భంగా గవర్నర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి శనివారం రోజున చలివేంద్రాన్ని ప్రారంభించారు

పయనించే సూర్యుడు 24 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలv సౌకర్యార్థం బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా

Scroll to Top