PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లింగ సమానత్వానికి పాటుపడిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే…

నేడు సావిత్రిబాయి పూలే వర్థంతి తరతరాల చీకటిని తరిమి వెలుతురై ఉదయించిన అఖండ అక్షర జ్యోతి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే..” ఎం శ్రీను దేవుని బండ తండ సిపిఐ పార్టీ సర్పంచ్ ( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) దేవుని బండ తండా గ్రామపంచాయతీలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేవుని బండ తండా సర్పంచ్ ఎం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తరతరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత సావిత్రి పూలే

ఆమె ఆశయ అడుగుజాడల్లో కొనసాగుతాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి పూలే వర్ధంతి వేడుకలు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) సావిత్రిబాయి ఫూలే వర్ధంతి పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆమె విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆకాష్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… భారత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తరతరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత సావిత్రి పూలే

ఆమె ఆశయ అడుగుజాడల్లో కొనసాగుతాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రి పూలే వర్ధంతి వేడుకలు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) సావిత్రిబాయి ఫూలే వర్ధంతి పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆమె విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆకాష్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… భారత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దాపూర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిసిద్దాపూర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని సిద్దాపూర్ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక విప్లవ కరణి బడుగు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మతిస్థిమితం లేని వృద్ధురాలికి అంత్యక్రియలు

పయనించే సూర్యుడు మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో బిక్షం ఎత్తుకొని సంచరించే మతిస్థిమితం లేని అనాధ వృద్ధురాలు మరణించింది. సోమవారం సాయంత్రం తిమ్మాపురం రామాయణం వద్ద అనారోగ్యంతో పడి ఉండడంతో పంచాయతీలో పనిచేసే ఈశ్వరరావు అనే వ్యక్తి ఆమెను 108 ద్వారా అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. ఏంటో సమీపంలోనే స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈశ్వరరావును పలువురు అభినందించారు

Scroll to Top