PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తలంక గ్రామంలోపండిట్ దీన్ దయాళ్ ఉపద్యాయ ప్ర శిక్షణ మహా అభిహన్

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో పండిట్ దీన్ దయాళ్ ఉపద్యాయ ప్ర శిక్షణ మహా అభిహన్ 2026 బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాణ వారి అధయక్షతన సమావేశం జరిగింది ఈ సమావశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజి వేమ ,బిజెపి సీనియర్ నాయకులు ఏళ్ల దొరబాబు, పాల్గొని బిజెపి పార్టీ నిర్మాణం గురించి చెప్పడం జరిగింది ఈ సమావశంలో బిజెపి సీనియర్ నాయకులు మోకా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

10 వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి

పయనించే సూర్యుడు మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి ఈ నెల 16 వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఎక్కడ కూడా ఒత్తిడికి గురి గాకుండా, ప్రశాంతత,ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.సంవత్సరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

10 వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి

పయనించే సూర్యుడు మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి ఈ నెల 16 వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఎక్కడ కూడా ఒత్తిడికి గురి గాకుండా, ప్రశాంతత,ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.సంవత్సరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీలు ఏకం కావాలి – రాగ్య అరుణ్ కుమార్

( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో బీసీ జనసేన కార్యాలయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఆర్.కృష్ణయ్య వారసుడు రాగ్య అరుణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత, మహిళలు మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. కళాశాలల్లో బీసీ విద్యార్థులకు తగిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం

హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రతి పక్ష సభ్యులకు మైక్ ఇవ్వకపోవడం సరైనది కాదు ప్రోటోకాల్ పాటించని కమీషనర్ తీరుపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసంతృప్తి నూతన మున్సిపల్ కౌన్సిలర్లను మొదటి సమావేశం సందర్బంగా సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ మున్సిపల్ లో సమావేశంలో ప్రోటోకాల్ పాటించని మున్సిపల్ కమిషనర్ సునీత గారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Scroll to Top