Sunday, April 20, 2025
Homeతెలంగాణఆరోగ్య సిబ్బంది లేక రోగులు ఎదురుచూపు

ఆరోగ్య సిబ్బంది లేక రోగులు ఎదురుచూపు

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మడపల్లి గ్రామ సచివాలయం లో మంగళవారం ఉదయం సమయం 11:30 అయిన ఆరోగ్య సిబ్బంది తాళాలు తీగిపోవడంతో స్థానిక రోగులు ఆరోగ్య సిబ్బంది కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నారు రోగులకు అందుబాటులో ఉండవలసిన వైద్యులు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు ఈ విషయంపై మండల. జిల్లా. సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments