Sunday, July 13, 2025
Homeఆంధ్రప్రదేశ్గొల్లపల్లిలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం

గొల్లపల్లిలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

సుపరిపాలనలొ.తొలిఅడుగు కార్యక్రమం లొ భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ తాళ్ళూరి గిరినాయుడు గ సూచనలతో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో చేజర్ల మండలం లోని , గొల్లపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతోపాటు, ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు 24L సోమశిల కాలువ అధ్యక్షులు ఉడత. హజరతయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉడతా త్రిభువన్ బాబు, చేజర్ల మండల క్లస్టర్ ఇంచార్జ్ నలబోతు శివకృష్ణ చౌదరి, మండల యూనిట్ ఇంచార్జ్ ముళ్ళపూటి హరీష్ చౌదరి , బూత్ కన్వినర్ గంగంబోయిన లక్ష్మీనారాయణ, దాసరి మదన్, యరగర్ల మధు, యరగర్ల వేణు, ఏటూరు శరణ్ బాబు . గ్రామ తెలుగుదేశం నాయుకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments