Sunday, June 29, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు నూతన ఎంపీడీవో ను కలిసిన ఆదివాసీ జేఏసీ చింతూరు బృందం

చింతూరు నూతన ఎంపీడీవో ను కలిసిన ఆదివాసీ జేఏసీ చింతూరు బృందం

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా

చింతూరు మండల ఎంపీడీవో గా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీ సున్నం.శ్రీనివాస్ దొర మర్యాదపూర్వకంగా కలిసి న చింతూరు ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ జేఏసీ వైస్ చైర్మన్,మెడికల్ అడ్వైజర్ శీలం. తమ్మయ్య మరియు చింతూరు, చట్టి” పెసా “కమిటీ సభ్యులు కారం. సాయిబాబా, పోడియం.రామకృష్ణ,సాలువ పుష్పగుచ్చం ఇచ్చి జల్లి. నరేష్ శీలం. తమ్మయ్య మండల ప్రదానం గా వరదలు,మరియు మండల సమస్యలపై చర్చించారు. తర్వాత “పెసా” కమిటీ సభ్యులు వారి పరిధిలోని గ్రామ సమస్యల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమం లో జేఏసీ కారం చందు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments