Monday, August 25, 2025
Homeఆంధ్రప్రదేశ్చిన్నోనిపల్లి ఎర్రగుట్ట మట్టిని తరలిస్తున్న పట్టించుకోని మైనింగ్ ఆఫీసర్లు

చిన్నోనిపల్లి ఎర్రగుట్ట మట్టిని తరలిస్తున్న పట్టించుకోని మైనింగ్ ఆఫీసర్లు

Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 24 ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.

జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం చిన్నంపల్లి గ్రామం ఆర్యాండ్ ఆర్ సెంటర్ ఎర్రగుట్ట ఉన్నది అట్టి మట్టిని ఐజ మండలం ఈడుగోనపల్లి గ్రామలకు చెందిన రైతులు తమ సల్వాబుముల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు పల్లె గ్రామం ముప్పునకు గురై ఇల్లు లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటే జిల్లా అధికారులు చుట్టూ చూసుకుంటూ ఈ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొన్న కురిసిన భారీ వర్షాలకు మా యొక్క చిన్నోనిపల్లి గ్రామం. ఆర్ యం ఆర్ సెంటర్లో ప్లాట్లలో వర్షపు నీరు నిండి ఉన్నాయి దాదాపు నాలుగు నుంచి ఐదు ఫీట్ల లోతు నీళ్లు ఉండడంతో మా గ్రామ ప్రజలు అట్టి లోతు ఉన్న ప్లాట్లకు మనం కుట్టిస్తామని జిల్లా అధికారులు మాట చెప్పి మమ్మల్ని మోసం చేశారు మరి అలాగే డ్రైనేజీ కాలువలో చెత్త చెదారం ముళ్ళ కంప్రెషన్ నుండి మా గ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని మా గ్రామ ప్రజలు కోరుతున్నాం

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments