Wednesday, August 27, 2025
Homeఆంధ్రప్రదేశ్చేజర్ల లో రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ

చేజర్ల లో రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ

Listen to this article

పయనించే సూర్యుడు ఆగస్టు 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు. సూచనలతో జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి , మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి . మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ . సచివాలయ సిబ్బంది రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments