Sunday, July 27, 2025
Homeఆంధ్రప్రదేశ్త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన లుంబిని విద్యార్థి పి ప్రణతి

త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన లుంబిని విద్యార్థి పి ప్రణతి

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 26 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

థర్డ్ కౌన్సెలింగ్ IIIT లో సీటు సాధించిన చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్ధిని పి.ప్రణతి .ఒంగోలు క్యాంపస్ 2024- 25 విద్యా సంవత్సరంలో IIITలోసీట్లుసాధించిన విద్యార్దిని విద్యార్థులు మొత్తం ఐదు మంది కి ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులు లుంబిని యాజమాన్యం శుభాకాంక్షలు తెలియ జేశారు ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా లుంబిని విద్యార్థి విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువులకు ముందుకు వెళ్లడం మాకు ఎంతో సంతోషకరమని తెలిపారు ఈ సంవత్సరం చదువుకునే విద్యార్థి విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధిస్తారని విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments