Sunday, August 17, 2025
Homeఆంధ్రప్రదేశ్బొప్పాపుర్ వాగు ఉదృతిని పరిశీలించిన సీపి పి.సాయి చైతన్య…

బొప్పాపుర్ వాగు ఉదృతిని పరిశీలించిన సీపి పి.సాయి చైతన్య…

Listen to this article

వాగు ఉదృతిని పరిశీలిస్తున్న సీపి సాయి చైతన్య…

రుద్రూర్, ఆగస్టు 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద గుండ్ల వాగు లోలెవల్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని సీపి పి.సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిపి వెంట ఏసిపి శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments