
-నకిర్త ప్రభు
జనం న్యూస్,ఫిబ్రవరి 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):-సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన నెల్లూరి బాలరాజు,గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు,నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (నెల్లూరు రాజు) కి 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ( బి ఆర్ ఎస్ )నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి రాము ,కుమ్మరి పెంటయ్య , బక్క విష్ణు ,తుపాకుల జనార్ధన్ , నకీర్త మల్లేష్ , గువ్వబాబు , కొట్టూరి ప్రభాకర్ , కొట్టురి రాజు , చింతల ప్రభాకర్ , లంబడి సామి ,నెల్లూరి రాజు , నకిర్త నరసింహులు , కర్రే మహేష్ ,పరుపుని శ్రీకాంత్ , నకిర్త మల్లేష్ , కొట్టురి నాగేష ,నాగి తదితరులు ఉన్నారు.