Thursday, August 21, 2025
Homeఆంధ్రప్రదేశ్రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు…

రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు…

Listen to this article

సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం…

రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):

రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణలు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, మండల నాయకులు, గణేష్ మండపాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments