Sunday, April 20, 2025
HomeUncategorizedవిద్యుత్తుకు అంతరాయం.

విద్యుత్తుకు అంతరాయం.

Listen to this article

పయనించే సూర్యుడు, జనవరి 29, పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.
పలాస 132 కేవి సబ్ స్టేషన్ లో విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్న కారణం గా జనవరి 31, శుక్రవారం ఉదయం 09:00 నుండి మధ్యహ్నం 02:00 వరకు పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలలో గల గ్రామాలలో విద్యుత్ నిలుపుదల చేయబడునని పలాస డివిజన్ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి యజ్ఞేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు . విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని వినియోగదారులకు ముందుగా సమాచారాన్ని అందిస్తున్నామని, విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments