
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్
బేస్మెంట్ లేకుండా ప్రాజెక్టు కట్టి బేసిక్ ల గురించి హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదంమీ ప్రభుత్వ హయాంలో పథకాలు మీ పార్టీ నాయకుల కోసం మా ప్రభుత్వ హయంలో పథకాలు ప్రజల కోసమే..చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవరు తప్పు చేసినా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్న ఎమ్మెల్యే నాగరాజు మా సీఎం రేవంత్ రెడ్డి నీ కాగితపులి అనే విమర్శించే ముందు నువ్వు ఒక సారా బుడ్డితో దొరికిన దొంగవని గుర్తుంచుకో తైతక్క.కెసిఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ పిచ్చిపిచ్చి పూతల కూస్తున్న కేటీఆర్ ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టిన సిగ్గు రావడం లేదు.ఫోన్ టాంపరింగ్లు చేస్తూ, దొంగ యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేసే దొంగ డ్రామారావు.తస్మాత్ జాగ్రత్త కేటీఆర్, హరీష్ రావు, కవిత మా సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలిక చీరేస్తానంటూ హెచ్చరించిన.బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ఎంపీలతో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన మొన్న సమీక్ష నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీష్ రావు మాటలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమాధానం ఇచ్చారు.బేస్మెంట్ కట్టకుండా ప్రాజెక్టులు కట్టిన నాయకులు బేసిక్ ల గురించి మాట్లాడం హాస్యాస్పదమన్నారు..ముఖ్యమంత్రిని విమర్శించే హరీష్ రావు, మీ మామ వాటాల కోసం జగన్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన సంగతి తెలంగాణ ప్రజానీకం మర్చిపోలేదు.అది నువ్వు గుర్తుపెట్టుకో రోజా ఇంటికి పోయి చేపల కూర తిని మా అస్తిత్వాన్ని దెబ్బతీసిన కేసిఆర్ కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పటిష్టత ఎంతో నీకు తెలుసా ఉద్యమం పేరుతో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలు డబ్బు అహంకారం ఇంకా మీ ఇంట్లో ఒంట్లో ఉంది. మీరు మా ప్రజా ప్రభుత్వం పై చేస్తున్న కసితో ప్రతి మాటలో మీ అవినీతి మాటలు కనబడుతున్నాయి మా మీద అవినీతి ఆరోపణ చేసే ముందు మీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు వెళ్లి ప్రజలకు వివరించండి…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరగబోయే అన్యాయం దాన్ని అడ్డుకోవడానికి మా ప్రభుత్వం కార్యాచరణ పై అఖిలపక్ష ఎంపీల ఏర్పాటు చేశారు 2016 లోనే బనకచర్లకు పునాది పడిన విషయాన్ని ఆధారులతో చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలకు వివరించారు….బేసిన్లు – భేషజాలు లేవంటూ గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలన్న గత ప్రభుత్వ తప్పిదాలను పత్రసహితంగా ముఖ్యమంత్రి, మంత్రి నిన్న అఖిలపక్ష సమావేశంలో ఎంపీలకు వివరించారు…మీ ప్రభుత్వ హయాంలో పథకాలు మీ పార్టీ నాయకుల కోసం మా ప్రభుత్వ హయంలో పథకాలు ప్రజల కోసం ప్రజల్లో ఉన్నాం…మా సీఎం రేవంత్ రెడ్డి నీ కాగితపులి అనే విమర్శించే ముందు నువ్వు ఒక సారా బుడ్డితో దొరికిన దొంగవని గుర్తుంచుకో కవిత ఫోన్ టాంపరింగ్లు చేస్తూ, దొంగ యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి కాంగ్రెస్ మీద అసత్య ప్రచారాలు చేసే దొంగ కేటీఆర్..ఖబడ్దార్ కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను హర్షించండి అంతే అంతే కానీ మీలాగా దోచుకొని దాచుకునేందుకు రాలేదు మా ముఖ్యమంత్రి మా మంత్రులు, ఎమ్మెల్యేల ము నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రజల తరఫున పోరాడుతున్నామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.