
పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మెట్టుకురు ధనుoజయ్ రెడ్డి ఎన్ డి సి సి బ్యాంక్ ఛైర్మన్ గా రెండవ సారి నియమితులైన సందర్బంగా ఆత్మకూరు మునిసిపాలిటీ 4 వ వార్డ్ జె ఆర్ పేట వినాయక స్వామి మండపం దగ్గర అభినందనలు తెలియచేసి బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 20 వ వార్డ్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి,4 వ వార్డ్ బి ఎల్ ఎ కాపా వెంకట సుబ్బయ్య,జె ఆర్ పేట వినాయక ట్రస్ట్ చైర్మన్ కేత మస్తాన్ రెడ్డి,14 వ వార్డ్ కౌన్సిలర్ పొడమేకల పెంచాలయ్య,5 వార్డ్ కౌన్సిలర్ మహబూబ్ బాషా, భోగిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి,జమ్మల సుబ్బారెడ్డి. బ్యాంక్ సాయిబాబా. కిన్నెర నరసింహులు .భార్గవ్ తదితరులు పాల్గొన్నారు