Thursday, March 13, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 13 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మున్నేపల్లి తిరుపతయ్య)

ఆత్మకూరు ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలలో మార్చి13 ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అపోలో డైయాలసిస్ మేనేజర్ సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సుపురిండెంట్ శేషరత్నం,ఆర్ ఎం ఓ ఉషా సుందరి మాట్లాడుతూ థీమ్ డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ గురించి అందరూ జాగ్రత్తలు పాటించాలి అని మాట్లాడారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కిడ్నీ వ్యాధిగస్థులను భవిష్యత్ లో తగ్గించడమే ముఖ్య లక్ష్యం గా అపోలో యాజమాన్యంభావిస్తున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రి మెడికల్ సుపురిండెంట్ శేషరత్నం,ఆర్ ఎం ఓ ఉషా సుందరి, ఏ ఓ శ్రీనివాసులు రెడ్డి, అపోలో మెడికల్ ఆఫీసర్ అనూష,ఆత్మకూరు అపోలో డయాలసిస్ క్లినిక్ మేనేజర్ సురేంద్ర బాబు, నర్సింగ్ సుపురిండెంట్ ,ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments